ETV Bharat / state

బైక్​ను ఢీకొన్న కారు.. యువకుడు మృతి

author img

By

Published : Feb 11, 2021, 8:34 PM IST

వేగంగా వచ్చిన కారు బైక్​ను​ ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో ఈ ప్రమాదం జరిగింది.

The car collided with the bike young man died in khammam
బైక్​ను ఢీకొన్న కారు.. యువకుడు మృతి

ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు వేగంగా వచ్చి బైక్​ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం పోతిరెడ్డి గూడెంకు చెందిన యువకులు విక్రం, రాజులు బైక్​పై.. ఖమ్మం వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విక్రమ్ మృతి చెందగా.. రాజు పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు వేగంగా వచ్చి బైక్​ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం పోతిరెడ్డి గూడెంకు చెందిన యువకులు విక్రం, రాజులు బైక్​పై.. ఖమ్మం వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విక్రమ్ మృతి చెందగా.. రాజు పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: ఇద్దరు కూలీలను బలితీసుకున్న విద్యుదాఘాతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.