ETV Bharat / state

రైతు సమస్యల పరిష్కారానికి సీపీఎం ఆందోళన

రైతు సమస్యలు పరిష్కరించాలని నేలకొండపల్లి తహసీల్దార్​ కార్యాలయం ముందు సీపీఎం ఆధ్వర్యంలో  ధర్నా నిర్వహించారు.

author img

By

Published : Jul 22, 2019, 7:37 PM IST

రైతు సమస్యల పరిష్కారానికి సీపీఎం ఆందోళన

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ పరిధిలోని నేలకొండపల్లి తహసీల్దార్​ కార్యాలయం ముందు సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేశారు. పట్టాదారు పాసుపుస్తకాలు అందించి, రైతుబంధు, రైతుబీమా వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బీమా పుస్తకాలలో ఉన్న తప్పులను వెంటనే సవరించాలన్నారు. లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామన్న కేసీఆర్​ ఎన్నికల హామీని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

రైతు సమస్యల పరిష్కారానికి సీపీఎం ఆందోళన

ఇవీచూడండి: నగరానికి పండుగ శోభ.. లష్కర్​ బోనాలు షురూ..

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ పరిధిలోని నేలకొండపల్లి తహసీల్దార్​ కార్యాలయం ముందు సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేశారు. పట్టాదారు పాసుపుస్తకాలు అందించి, రైతుబంధు, రైతుబీమా వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బీమా పుస్తకాలలో ఉన్న తప్పులను వెంటనే సవరించాలన్నారు. లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామన్న కేసీఆర్​ ఎన్నికల హామీని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

రైతు సమస్యల పరిష్కారానికి సీపీఎం ఆందోళన

ఇవీచూడండి: నగరానికి పండుగ శోభ.. లష్కర్​ బోనాలు షురూ..

Intro:యాంకర్ వాయిస్_ రైతుల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ రైతు సంఘం ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు


Body:వాయిస్ ఓవర్_ ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలం లో సిపిఎం పార్టీ రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు రైతుల సమస్యలు పరిష్కరించాలని రైతులకు పాసుబుక్కులు రైతుబంధు రైతు భీమా వర్తించే విధంగా పనిచేయాలని మండలంలో 40 శాతం మంది రైతులకు పాస్ బుక్కులు రాలేదని రైతు బీమా గుర్తించలేదని ఇచ్చిన పుస్తకాలలో తప్పులు ఉన్నాయని వెంటనే రైతు రుణమాఫీ చేయాలని రైతు సంఘం నాయకులు తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు


Conclusion:మండలంలో 40 శాతం మంది రైతులకు పాస్ బుక్కులు రాలేదని వచ్చిన పుస్తకాలలో అనేక తప్పులు ఉన్నాయని పుస్తకాల రాని రైతులకు రైతుబంధు రైతు బీమా గుర్తించలేదని ముఖ్యమంత్రి లక్షల రుణమాఫీ పక్షమే చేయాలని డిమాండ్ చేస్తూ తాసిల్దార్ కార్యాలయం ఎదుట రైతులు రైతు సంఘం నాయకులు పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు bykes 1 సిపిఎం పార్టీ పాల్ డివిజన్ నాయకులు బండి రమేష్ 2 రైతు సంఘం నాయకులు రచ్చ నరసింహారావు 3 రామారావు రైతు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.