నిత్యం కార్యాలయాల్లో దస్త్రాల మధ్య పని చేసే ఉద్యోగులు చీపురు పట్టుకుని తమ కార్యాలయ ఆవరణను శుభ్రం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం ఎంపీడీవో కార్యాలయ ఆవరణను శుభ్రపరచేందుకు ఇటీవలే ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన ట్రైనీ ఐఏఎస్ అధికారి ఆదర్శ సురభి స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ కార్యదర్శులు, ఎంపీడీవో కార్యాలయ సిబ్బందితో కలిసి ఆవరణను శుభ్రం చేశారు.
ఇదీ చూడండి : కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రగతి రథం: కేసీఆర్