ETV Bharat / state

విద్యార్థులు కష్టపడి చదవాలి: మంత్రి పువ్వాడ - latest news on Minister Puvvada ajay kumar

ఖమ్మం జిల్లా సత్యనారాయణపురంలో రూ. 2 కోట్ల నిధులతో నిర్మించిన కస్తూర్బాగాంధీ బాలికల వసతి గృహ నూతన భవనాన్ని మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ ప్రారంభించారు.

Students should study hard: Minister Puvvada
విద్యార్థులు కష్టపడి చదివాలి: మంత్రి పువ్వాడ
author img

By

Published : Jan 3, 2020, 8:59 PM IST

Updated : Jan 3, 2020, 10:12 PM IST

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం సత్యనారాయణపురంలో రూ. 2 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన కస్తూర్బాగాంధీ బాలికల వసతి గృహ నూతన భవనాన్ని మంత్రి పువ్వాడ అజయ్​కుమార్ ప్రారంభించారు. మంత్రికి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు.

నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కస్తూర్బాగాంధీ విద్యాలయాలను ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులందరూ కష్టపడి చదివి.. పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే ఉపేందర్​రెడ్డి, నాలుగు మండలాల జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యార్థులు కష్టపడి చదివాలి: మంత్రి పువ్వాడ

ఇవీ చూడండి: ఇక అన్ని రకాల రైల్వే సేవలకు ఒకటే నంబర్

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం సత్యనారాయణపురంలో రూ. 2 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన కస్తూర్బాగాంధీ బాలికల వసతి గృహ నూతన భవనాన్ని మంత్రి పువ్వాడ అజయ్​కుమార్ ప్రారంభించారు. మంత్రికి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు.

నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కస్తూర్బాగాంధీ విద్యాలయాలను ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులందరూ కష్టపడి చదివి.. పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే ఉపేందర్​రెడ్డి, నాలుగు మండలాల జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యార్థులు కష్టపడి చదివాలి: మంత్రి పువ్వాడ

ఇవీ చూడండి: ఇక అన్ని రకాల రైల్వే సేవలకు ఒకటే నంబర్

Intro:యాంకర్ ఖమ్మం గ్రామీణ మండలాలు కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహం నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి అజయ్


Body:వాయిస్ ఓవర్ ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఖమ్మం గ్రామీణ మండలం సత్యనారాయణ పురం లో కస్తూరిబా గాంధీ బాలికల వసతి గృహం రెండు కోట్ల ఐదు లక్షలతో నిర్మించిన నూతన భవనాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు మొదట ఖమ్మం నుంచి భారీగా ద్విచక్ర వాహనాలు ర్యాలీ నిర్వహించారు అనంతరం మంత్రికి విద్యార్థులు ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు అనంతరం నూతన భవనాన్ని మంత్రి అజయ్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి నాలుగు మండలాల జడ్పిటిసి ఎంపీటీసీలు అధికారులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యను ప్రవేశ పెట్టిందని నియోజకవర్గంలో అన్ని మండలాలలో కస్తూర్బా గాంధీ విద్యాలయాలను ప్రభుత్వం నిర్ణయించిందని విద్యార్థులందరూ కష్టపడి చదివి అందరూ సాధించాలని విద్యార్థులు పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు సాధించాలని ఆయన అన్నారు


Conclusion:బైట్స్ అజయ్ రవాణా శాఖ మంత్రి ఎంపీ నామా నాగేశ్వరరావు
Last Updated : Jan 3, 2020, 10:12 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.