ETV Bharat / state

8 ఎంపీ స్థానాలు మావే: సలీమ్​ అహ్మద్

author img

By

Published : Apr 5, 2019, 12:38 PM IST

రాష్ట్రంలో 8 ఎంపీ స్థానాలు గెలుస్తామని ఏఐసీసీ కార్యదర్శి సలీమ్ అహ్మద్ ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం స్థానాన్ని రేణుకా చౌదరి భారీ మెజార్టీతో గెలుస్తుందని జోస్యం చెప్పారు.

రేణుకా చౌదరి విజయం తథ్యం

తెలంగాణలో 8 ఎంపీ స్థానాలు గెలుస్తామని ఏఐసీసీ కార్యదర్శి సలీమ్ అహ్మద్ ధీమా వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికలు రాహుల్​ గాంధీ, మోదీ మధ్యన మాత్రమే జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజలు రాహుల్​ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని... కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుందని సలీమ్ తెలిపారు. ఖమ్మంలో రేణుకాచౌదరి అత్యధిక మెజార్టీతో గెలుస్తారని సర్వేలో తెలిసిందని సలీమ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

రేణుకా చౌదరి విజయం తథ్యం

ఇవీ చూడండి: "కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే 'చౌకీదార్'​ జైలుకే"

తెలంగాణలో 8 ఎంపీ స్థానాలు గెలుస్తామని ఏఐసీసీ కార్యదర్శి సలీమ్ అహ్మద్ ధీమా వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికలు రాహుల్​ గాంధీ, మోదీ మధ్యన మాత్రమే జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజలు రాహుల్​ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని... కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుందని సలీమ్ తెలిపారు. ఖమ్మంలో రేణుకాచౌదరి అత్యధిక మెజార్టీతో గెలుస్తారని సర్వేలో తెలిసిందని సలీమ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

రేణుకా చౌదరి విజయం తథ్యం

ఇవీ చూడండి: "కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే 'చౌకీదార్'​ జైలుకే"

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.