ETV Bharat / state

అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయి

ఖమ్మం తెరాస ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు ప్రచారం ముమ్మరం చేశారు. గ్రామాల్లో రోడ్​షోలు నిర్వహిస్తూ... ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. కేసీఆర్​ ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ... ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

author img

By

Published : Mar 29, 2019, 5:39 PM IST

ఏనుకూరులో రోడ్​షో...

రాష్ట్రంలో అన్ని రంగాల వారికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్​ చలవేనని ఖమ్మం తెరాస ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. వైరా నియోజకవర్గంలోని ఏనుకూరులో రోడ్​షో నిర్వహించారు. పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. గిరిజన మహిళలు సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. తెరాస ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు చూసి రాష్ట్ర అభివృద్ధిలో భాగమయ్యేందుకే పార్టీలో చేరానని నామ వెల్లడించారు.

రాష్ట్రంలో అన్ని రంగాల వారికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్​ చలవేనని ఖమ్మం తెరాస ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. వైరా నియోజకవర్గంలోని ఏనుకూరులో రోడ్​షో నిర్వహించారు. పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. గిరిజన మహిళలు సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. తెరాస ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు చూసి రాష్ట్ర అభివృద్ధిలో భాగమయ్యేందుకే పార్టీలో చేరానని నామ వెల్లడించారు.

ఏనుకూరులో రోడ్​షో...

ఇవీ చూడండి:తెలంగాణ భవిష్యత్తు ఓ జోతిష్యుడు నిర్ణయిస్తాడా? మోదీ

Intro:TG_KMM_09_29_NAMA PRACHARAM_AV1_g9 నా మాటూర్ విజువల్స్


Body:wyra


Conclusion:8008573680

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.