ETV Bharat / state

పిడుగుపాటు మృతుల కుటుంబాలకు ఎంపీ పరామర్శ - పిడుగు పాటు మృతుల కుటుంబాలకు ఎంపీ నామా పరామర్శ

దసరా పండుగరోజు పిడుగుపాటుతో మృతి చెందిన ముగ్గురు యువకుల కుటుంబాలను ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పరామర్శించారు. మూడు కుటుంబాలకు రూ.30 వేలు అందజేశారు.

MP Nama nageshwar rao Visitation the families of the dead along with the bombshell
author img

By

Published : Oct 10, 2019, 11:19 PM IST

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో దసరా పండుగ రోజు పిడుగుపడి మృత్యువాత పడిన మూడు బాధిత కుటుంబాలను ఎంపీ నామా నాగేశ్వరరావు పరామర్శించారు. మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. నామా ముత్తయ్య ట్రస్టు ద్వారా మృతుల కుటుంబాలకు రూ. 30 వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ప్రభుత్వం నుంచి వచ్చే అన్నిరకాల సాయాలు అందేవిధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు పసుపులేటి దుర్గతోపాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో దసరా పండుగ రోజు పిడుగుపడి మృత్యువాత పడిన మూడు బాధిత కుటుంబాలను ఎంపీ నామా నాగేశ్వరరావు పరామర్శించారు. మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. నామా ముత్తయ్య ట్రస్టు ద్వారా మృతుల కుటుంబాలకు రూ. 30 వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ప్రభుత్వం నుంచి వచ్చే అన్నిరకాల సాయాలు అందేవిధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు పసుపులేటి దుర్గతోపాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ఆరో రోజుకు చేరిన టీఎస్​ఆర్టీసీ కార్మికుల సమ్మె

Intro:యాంకర్ వాయిస్ ముదిగొండ మండలం కేంద్రంలోని పిడుగు పడి మృతిచెందిన కుటుంబాలను పరామర్శించిన ఎంపీ నామా నాగేశ్వరరావు


Body:వాయిస్ నగర్ ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం లోని ముదిగొండ మండలం లో దసరా పండగ రోజు పిడుగు పడి ముగ్గురు మృతి చెందారు వారిలో లో నవీన్ ప్రవీణ్ శ్రీను అనే యువకులు దసరా పండగ వేళ పిడుగుపాటుతో మృతి చెందారు విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఖమ్మం ఎంపీ పార్లమెంట్ టిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష నేత నామా నాగేశ్వరరావు వారి కుటుంబాలను పరామర్శించారు మృతిచెందిన నవీన్ ప్రవీణ్ శ్రీను చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు నామా ముత్తయ్య ట్రస్టు ద్వారా మృతుల కుటుంబాలకు 30000 ఆర్థిక సాయాన్ని ప్రకటించారు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రకాల సహాయం అందే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో లో జెడ్పిటిసి సభ్యురాలు పసుపులేటి దుర్గ పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు


Conclusion:బైట్స్ నామా నాగేశ్వరరావు ఎంపీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.