ETV Bharat / state

ఆశా, పంచాయతీ కార్మికులకు పుష్పాభిషేకం చేసిన ఎమ్మెల్యే

కరోనా కట్టడికోసం నిరంతరం పనిచేస్తున్న ఆశా కార్యకర్తలు, పంచాయతీ కార్మికులకు పూలాభిషేకం చేశారు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య. వీరి సేవలు మరువలేనివని అన్నారు.

author img

By

Published : Apr 22, 2020, 11:07 AM IST

mla felicitation to sanitation workers and Ashas in kammam
ఆశా, పంచాయతీ కార్మికులకు పూలాభిషేకం చేసిన ఎమ్మెల్యే

ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఖమ్మం జిల్లా తల్లాడలో కరోనా కట్టడికోసం నిరంతరం పనిచేస్తున్న ఆశా కార్యకర్తలు, పంచాయతీ కార్మికులకు పూలాభిషేకం చేశారు. అంతకుముందు చేతివృత్తిదారులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. నియోజవర్గంలో మొత్తం 8 రకాల సరకులను దాదాపు 6 వేల కుటుంబాలకు అందించారు.

ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఖమ్మం జిల్లా తల్లాడలో కరోనా కట్టడికోసం నిరంతరం పనిచేస్తున్న ఆశా కార్యకర్తలు, పంచాయతీ కార్మికులకు పూలాభిషేకం చేశారు. అంతకుముందు చేతివృత్తిదారులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. నియోజవర్గంలో మొత్తం 8 రకాల సరకులను దాదాపు 6 వేల కుటుంబాలకు అందించారు.

ఇదీ చదవండి: 12 రాష్ట్రాల్లోనే 92 శాతం 'వైరస్​' కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.