ETV Bharat / state

ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి పువ్వాడ - Minister Puwada Ajay Kumar right to vote

ఖమ్మం కేంద్రంలోని సిద్ధారెడ్డి జూనియర్ కళాశాలలో తన ఓటు హక్కును మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వినియోగించుకున్నారు. ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Minister Puwada Ajay Kumar  right to vote at Siddhareddy Junior College in Khammam Center
ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి పువ్వాడ
author img

By

Published : Mar 14, 2021, 10:22 AM IST

Updated : Mar 14, 2021, 10:28 AM IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఖమ్మం జిల్లా కేంద్రంలోని సిద్ధారెడ్డి జూనియర్ కళాశాలలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన హక్కును వినియోగించుకున్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదిస్తారని అజయ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. పల్లా సతీమణితో కలిసి కార్యకర్తలతో ముచ్చటించారు.

ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి పువ్వాడ

ఇదీ చదవండి: ఓటు వేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఖమ్మం జిల్లా కేంద్రంలోని సిద్ధారెడ్డి జూనియర్ కళాశాలలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన హక్కును వినియోగించుకున్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదిస్తారని అజయ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. పల్లా సతీమణితో కలిసి కార్యకర్తలతో ముచ్చటించారు.

ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి పువ్వాడ

ఇదీ చదవండి: ఓటు వేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు

Last Updated : Mar 14, 2021, 10:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.