ETV Bharat / state

'ఖమ్మం పరిధిలోని పంచాయతీలను అభివృద్ధి చేస్తాం' - ఖమ్మంలోని పలు అభివృద్ధి పనులకు మంత్రి పువ్వాడ శంకుస్థాపన

ఖమ్మం నగరంలో విలీనమైన పంచాయతీలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఖానాపురం హవేలిలోని పలు డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

minister puvvada ajay kumar in khammam meeting
'ఖమ్మం పరిధిలోని పంచాయతీలను అభివృద్ధి చేస్తాం'
author img

By

Published : Dec 13, 2020, 3:00 PM IST

ఖమ్మం జిల్లా కేంద్రంలో విలీనమైన పంచాయతీలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. నగరంలోని విలీన మేజర్‌ గ్రామపంచాయతీ ఖానాపురం హవేలిలోని పలు డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు.

ఖానాపురం గ్రామానికి ఇప్పటికే నాలుగులైన్ల రోడ్డు, సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేశామని.. త్వరలోనే మిగిలిన పనులను పూర్తి చేస్తామని పువ్వాడ హామీ ఇచ్చారు. అనంతరం ఎన్టీఆర్‌ కూడలి నుంచి తెరాస కార్యకర్తలు బైక్‌ ర్యాలీ తీశారు.

minister puvvada ajay kumar in khammam meeting
తెరాస కార్యకర్తల బైక్​ ర్యాలీ

ఇదీ చదవండి: సొంతింటి కల నెరవేరిన వేళ.. లబ్ధిదారుల ఆనంద హేళ

ఖమ్మం జిల్లా కేంద్రంలో విలీనమైన పంచాయతీలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. నగరంలోని విలీన మేజర్‌ గ్రామపంచాయతీ ఖానాపురం హవేలిలోని పలు డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు.

ఖానాపురం గ్రామానికి ఇప్పటికే నాలుగులైన్ల రోడ్డు, సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేశామని.. త్వరలోనే మిగిలిన పనులను పూర్తి చేస్తామని పువ్వాడ హామీ ఇచ్చారు. అనంతరం ఎన్టీఆర్‌ కూడలి నుంచి తెరాస కార్యకర్తలు బైక్‌ ర్యాలీ తీశారు.

minister puvvada ajay kumar in khammam meeting
తెరాస కార్యకర్తల బైక్​ ర్యాలీ

ఇదీ చదవండి: సొంతింటి కల నెరవేరిన వేళ.. లబ్ధిదారుల ఆనంద హేళ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.