ETV Bharat / state

'కేసీఆర్​ నియంతృత్వ పోకడలను మానుకోవాలి' - tsrtc strike today

ఖమ్మంలో ఆర్టీసీ కార్మికుల ధర్నాకు ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మద్దతు తెలిపారు. ​ వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్​ చేశారు.

'కేసీఆర్​ నియంతృత్వ పోకడలను మానుకోవాలి'
author img

By

Published : Oct 16, 2019, 8:11 PM IST

కోర్టు వ్యాఖ్యలకు ఏం చేయాలో తెలియక సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్​కే పరిమితమయ్యారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఎద్దేవా చేశారు. ఖమ్మం ఆర్టీసీ డిపో వద్ద కార్మికులు చేసిన ధర్నాకు మద్దతు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులను భయపెట్టిన కేసీఆర్... ఈ రోజు వస్తున్న మద్దతు చూసి భయపడుతున్నాడన్నారు. నియంతృత్వ పోకడలు మానుకొని ప్రజాస్వామ్యయుతంగా సమస్యలను పరిష్కరించాలని అని సూచించారు.

'కేసీఆర్​ నియంతృత్వ పోకడలను మానుకోవాలి'

ఇవీ చూడండి: 'సోమవారంలోగా ఆర్టీసీ కార్మికులకు జీతాలు చెల్లించండి'

కోర్టు వ్యాఖ్యలకు ఏం చేయాలో తెలియక సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్​కే పరిమితమయ్యారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఎద్దేవా చేశారు. ఖమ్మం ఆర్టీసీ డిపో వద్ద కార్మికులు చేసిన ధర్నాకు మద్దతు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులను భయపెట్టిన కేసీఆర్... ఈ రోజు వస్తున్న మద్దతు చూసి భయపడుతున్నాడన్నారు. నియంతృత్వ పోకడలు మానుకొని ప్రజాస్వామ్యయుతంగా సమస్యలను పరిష్కరించాలని అని సూచించారు.

'కేసీఆర్​ నియంతృత్వ పోకడలను మానుకోవాలి'

ఇవీ చూడండి: 'సోమవారంలోగా ఆర్టీసీ కార్మికులకు జీతాలు చెల్లించండి'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.