ఖమ్మంలో 5 కేసులు నమోదైన ఖిల్లా బజార్ ప్రాంతాన్ని అధికారులు కంటైన్మెంట్ ప్రాంతంగా ప్రకటించారు. ఖిల్లా నుంచి ఏ ఒక్కరూ బయటకు రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఆ ప్రాంతమంతా కర్ఫ్యూ విధించారు. చెక్పోస్టు ఏర్పాటు చేసి బయటకు వచ్చే వారిని తిరిగి లోపలికి పంపుతున్నారు. ఇంటింటి సర్వే నిర్వహిస్తూ.. రసాయనాలు పిచికారీ చేస్తున్నారు.
ఇవీ చూడండి: ఆ రాష్ట్రంలోకీ ఎంటరైన కరోనా- నేడు తొలి కేసు నమోదు