ETV Bharat / state

కార్తిక శోభ: శివాలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు

author img

By

Published : Nov 16, 2020, 10:17 AM IST

ఖమ్మం జిల్లాలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మొదటి సోమవారం పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచే దీపాలు వెలిగించి పూజలు చేశారు. మహిళలు భారీ సంఖ్యలో హాజరై పరమేశ్వరునికి అభిషేకాలు చేశారు.

karhikam worships in khammam temples
ఖమ్మం శివాలయాల్లో కార్తిక సోమవారం విశేష పూజలు

ఖమ్మం జిల్లాలోని శివాలయాల్లో కార్తిక శోభ సంతరించుకుంది. కార్తిక మాసం మొదటి సోమవారం పురస్కరించుకొని భక్తులు తెల్లవారుజాము నుంచే దీపాలు వెలిగించి పూజలు చేశారు.

నగరంలోని గుంటు మల్లేశ్వర ఆలయం, సుగ్గులవారి తోట శివాలయం, రోటరీ నగర్ రాజరాజేశ్వరి ఆలయంలో మహిళలు భారీ సంఖ్యలో హాజరై కార్తిక దీపాలు వెలిగించి అభిషేకాలు చేశారు.

ఖమ్మం జిల్లాలోని శివాలయాల్లో కార్తిక శోభ సంతరించుకుంది. కార్తిక మాసం మొదటి సోమవారం పురస్కరించుకొని భక్తులు తెల్లవారుజాము నుంచే దీపాలు వెలిగించి పూజలు చేశారు.

నగరంలోని గుంటు మల్లేశ్వర ఆలయం, సుగ్గులవారి తోట శివాలయం, రోటరీ నగర్ రాజరాజేశ్వరి ఆలయంలో మహిళలు భారీ సంఖ్యలో హాజరై కార్తిక దీపాలు వెలిగించి అభిషేకాలు చేశారు.

ఇదీ చదవండి: కార్తిక పురాణ శ్రవణం వల్ల కలిగే ఫలితం ఏమిటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.