ETV Bharat / state

కరోనాతో భాజపా నేత మృతి... నిబంధనలకు లోబడి అంత్యక్రియలు - ఇల్లందు భాజపా నాయకుడు బిందె కుటుంబరావు మృతి

ఈ నెల 7న కరోనాతో ఆస్పత్రిలో చేరిన ఇల్లందు భాజపా నాయకుడు బిందె కుటుంబరావు చికిత్సపొందుతూ మృతి చెందారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే... కుటుంబ సభ్యులు ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు.

illandhu bjp leader died with corona
కరోనాతో మృతి చెందిన భాజపా నాయకుడి అంత్యక్రియలు పూర్తి
author img

By

Published : Aug 11, 2020, 5:42 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు భాజపా నాయకుడు బిందె కుటుంబరావు కరోనాతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని ఇల్లందుకు తీసుకవచ్చిన కుటుంబ సభ్యులు కొవిడ్ నిబంధనలను అనుసరిస్తూ... అంత్యక్రియలు పూర్తి చేశారు.

బిందె కుటుంబరావుకు ఈ నెల 7వ కరోనా పాజిటివ్​గా కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రిలో నిర్ధారణ అయింది. మెరుగైన వైద్య చికిత్సల కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మూడు రోజులుగా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆయన మంగళవారం మృతి చెందారు. కుటుంబరావు మృతిపట్ల ఇల్లందులోని వివిధ పార్టీల నాయకులు సంతాపం తెలియజేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు భాజపా నాయకుడు బిందె కుటుంబరావు కరోనాతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని ఇల్లందుకు తీసుకవచ్చిన కుటుంబ సభ్యులు కొవిడ్ నిబంధనలను అనుసరిస్తూ... అంత్యక్రియలు పూర్తి చేశారు.

బిందె కుటుంబరావుకు ఈ నెల 7వ కరోనా పాజిటివ్​గా కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రిలో నిర్ధారణ అయింది. మెరుగైన వైద్య చికిత్సల కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మూడు రోజులుగా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆయన మంగళవారం మృతి చెందారు. కుటుంబరావు మృతిపట్ల ఇల్లందులోని వివిధ పార్టీల నాయకులు సంతాపం తెలియజేశారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1,896 కరోనా కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.