ETV Bharat / state

'పంచాయతీలకు నిధులు కేటాయిండంలో ప్రభుత్వం విఫలం' - ఖమ్మం

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించటంలో విఫలమయ్యారని  జాతీయ పంచాయతీ ఛాంబర్‌ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌ ఖమ్మంలో ఆరోపించారు.

పంచాయతీలకు నిధులు కేటాయిండంలో ప్రభుత్వం విఫలం
author img

By

Published : Oct 5, 2019, 11:33 PM IST

గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, ఉపసర్పంచ్​కు జాయింట్‌ చెక్​ పవర్​ ఇచ్చి ఘర్షణ వాతావరణం నెలకొల్పారని జాతీయ పంచాయతీ ఛాంబర్‌ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌ ఖమ్మంలో అన్నారు. జాయింట్ చెక్​ పవర్​ను రద్దు చేసేంత వరకు ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. హుజూర్​నగర్‌లో పోటీ చేయకుండా సర్పంచ్‌‌లను అడ్డుకోవడం అప్రజాస్వామికమని, ప్రభుత్వ చర్యను ఖండిస్తున్నామన్నారు.

'పంచాయతీలకు నిధులు కేటాయిండంలో ప్రభుత్వం విఫలం'

ఇదీ చూడండి: సమ్మె సంపూర్ణంగా కొనసాగుతోంది: ఆర్టీసీ ఐకాస

గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, ఉపసర్పంచ్​కు జాయింట్‌ చెక్​ పవర్​ ఇచ్చి ఘర్షణ వాతావరణం నెలకొల్పారని జాతీయ పంచాయతీ ఛాంబర్‌ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌ ఖమ్మంలో అన్నారు. జాయింట్ చెక్​ పవర్​ను రద్దు చేసేంత వరకు ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. హుజూర్​నగర్‌లో పోటీ చేయకుండా సర్పంచ్‌‌లను అడ్డుకోవడం అప్రజాస్వామికమని, ప్రభుత్వ చర్యను ఖండిస్తున్నామన్నారు.

'పంచాయతీలకు నిధులు కేటాయిండంలో ప్రభుత్వం విఫలం'

ఇదీ చూడండి: సమ్మె సంపూర్ణంగా కొనసాగుతోంది: ఆర్టీసీ ఐకాస

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.