ETV Bharat / state

ఖమ్మం జిల్లా కారేపల్లిలో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన - మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ తాజా వార్తలు

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో పల్లె ప్రకృతి వనం కార్యక్రమంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. శ్రీశైలం విద్యుత్ ఘటనలో మరణించిన ఉద్యోగి కుటుంబాన్ని పరామర్శించారు.

former mp ponguleti srinivas reddy visited karepalli mandal in khammam district
ఖమ్మం జిల్లా కారేపల్లిలో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన
author img

By

Published : Oct 4, 2020, 2:13 PM IST

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. పల్లె ప్రకృతి వనంలో భాగంగా పార్టీ నాయకులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. మండలంలో పిడుగుపాటుకు గురై మరణించిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించారు.

శ్రీశైలం విద్యుత్ ప్రమాదంలో మరణించిన ఇదే మండలానికి చెందిన ఉద్యోగి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పలువురు తెరాస నాయకులు పాల్గొన్నారు.

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. పల్లె ప్రకృతి వనంలో భాగంగా పార్టీ నాయకులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. మండలంలో పిడుగుపాటుకు గురై మరణించిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించారు.

శ్రీశైలం విద్యుత్ ప్రమాదంలో మరణించిన ఇదే మండలానికి చెందిన ఉద్యోగి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పలువురు తెరాస నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: కరోనా ఉద్ధృతి: దేశంలో మరో 75 వేల కేసులు నమోదు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.