ఖమ్మం జిల్లా కేంద్రంలో పలు దుకాణాల్లో ఆహార శాఖ సిబ్బంది దాడులు చేశారు. గాంధీచౌక్లో కల్తీ సరుకులు విక్రయిస్తున్న షాపుల్లో సోదాలు చేపట్టి వస్తువులు సీజ్ చేశారు. ల్యాబ్కు పంపిన ఆహార వస్తువులకు సంబంధించిన నివేదిక వచ్చిన తర్వాత దుకాణ యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి: అడవుల నుంచి గిరిజనులను పంపే కుట్ర: లోక్సభలో రేవంత్