ETV Bharat / state

ప్రమాదవశాత్తు మరణించిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన తుమ్మల

author img

By

Published : Feb 8, 2021, 1:45 PM IST

కార్యకర్తల కుటుంబాలకు తెరాస అండగా ఉంటుందని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు అన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించారు.

ex-minister-tummala-nageswara-rao-visit-khammam-rural-mandal-in-khammam-district
మండల కేంద్రంలో పర్యటించిన మాజీ మంత్రి తుమ్మల

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం గ్రామీణ మండలం కేంద్రంలో తెరాస నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు పర్యటించారు. ఇటీవల ప్రమాదవశాత్తు బావిలో పడి మరణించిన పార్టీ కార్యకర్త తీగల రామారావు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.

కార్యకర్తల కుటుంబాలకు తెరాస పార్టీ అండగా ఉంటుందని తుమ్మల అన్నారు. ఈ క్రమంలో పలువురు కార్యకర్తల కుంటుబ సభ్యులతో మాట్లాడిన ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం గ్రామీణ మండలం కేంద్రంలో తెరాస నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు పర్యటించారు. ఇటీవల ప్రమాదవశాత్తు బావిలో పడి మరణించిన పార్టీ కార్యకర్త తీగల రామారావు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.

కార్యకర్తల కుటుంబాలకు తెరాస పార్టీ అండగా ఉంటుందని తుమ్మల అన్నారు. ఈ క్రమంలో పలువురు కార్యకర్తల కుంటుబ సభ్యులతో మాట్లాడిన ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఇదీ చదవండి: అత్తింటి వేధింపులు... మందమర్రిలో గర్భిణి ఆత్మహత్య..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.