ETV Bharat / state

ఆర్టీసీపై ఫోన్​చేస్తే కేసీఆర్​,కేటీఆర్​ స్పందించలేదు: రేణుకా చౌదరి

author img

By

Published : Oct 16, 2019, 7:04 PM IST

ఆర్టీసీ సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్​, మంత్రి కేటీఆర్​తో మాట్లాడేందుకు ప్రయత్నించినా వారు స్పందించలేదని కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరి ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటామన్నారు.

ఆర్టీసీపై ఫోన్​చేస్తే కేసీఆర్​,కేటీఆర్​ స్పందించలేదు: రేణుకా చౌదరి

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, మానవహక్కులు చనిపోయాయని కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరి ఆరోపించారు. అధికారం చేతిలో ఉందని కార్మికుల పోరాటాలను అణచివేయాలని చూస్తే ఊరుకోబోమన్నారు. ఖమ్మం ఆర్టీసీ బస్​ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ఆందోళనకు ఆమె సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ సమస్యలపై సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్​ను సంప్రదించేందుకు ప్రయత్నించినా వారు స్పందించలేదన్నారు.

ఆర్టీసీపై ఫోన్​చేస్తే కేసీఆర్​,కేటీఆర్​ స్పందించలేదు: రేణుకా చౌదరి

ఇవీచూడండి: 'ఆర్టీసీ సమ్మెకు ఆలిండియా రోడ్ ట్రాన్స్‌పోర్టు సంపూర్ణ మద్దతు'

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, మానవహక్కులు చనిపోయాయని కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరి ఆరోపించారు. అధికారం చేతిలో ఉందని కార్మికుల పోరాటాలను అణచివేయాలని చూస్తే ఊరుకోబోమన్నారు. ఖమ్మం ఆర్టీసీ బస్​ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ఆందోళనకు ఆమె సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ సమస్యలపై సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్​ను సంప్రదించేందుకు ప్రయత్నించినా వారు స్పందించలేదన్నారు.

ఆర్టీసీపై ఫోన్​చేస్తే కేసీఆర్​,కేటీఆర్​ స్పందించలేదు: రేణుకా చౌదరి

ఇవీచూడండి: 'ఆర్టీసీ సమ్మెకు ఆలిండియా రోడ్ ట్రాన్స్‌పోర్టు సంపూర్ణ మద్దతు'

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.