ETV Bharat / state

ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లింగగూడెంలో ఇందిరా క్రాంతిపథం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సత్తుపల్లి శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య ప్రారంభించారు.

author img

By

Published : Nov 20, 2019, 10:56 PM IST

ధాన్యం కొనగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య

ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో 61 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. గతేడాది లారీలు, బస్తాలు, హమాలీల కొరతతో రైతులు ఇబ్బందులు పడ్డారని కానీ, ఇకపై ఎలాంటి సమస్య తలెత్తకుండా అధికారులు జాగ్రత్త వహించాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర ప్రకారంమే కొనుగోలు చేస్తారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ ఛైర్మన్​ మువ్వా విజయ్ బాబు, పీఆర్డీవో ఇందుమతి, ఎంపీపీ లక్కినేని అలేఖ్య తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య

ఇదీ చూడండి: రూట్ల ప్రైవేటీకరణపై స్టే పొడిగింపు

ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో 61 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. గతేడాది లారీలు, బస్తాలు, హమాలీల కొరతతో రైతులు ఇబ్బందులు పడ్డారని కానీ, ఇకపై ఎలాంటి సమస్య తలెత్తకుండా అధికారులు జాగ్రత్త వహించాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర ప్రకారంమే కొనుగోలు చేస్తారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ ఛైర్మన్​ మువ్వా విజయ్ బాబు, పీఆర్డీవో ఇందుమతి, ఎంపీపీ లక్కినేని అలేఖ్య తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య

ఇదీ చూడండి: రూట్ల ప్రైవేటీకరణపై స్టే పొడిగింపు

Intro:గోదారమ్మకు


Body:మహానది హారతి


Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో నవంబర్ 13న కార్తీక పౌర్ణమి రోజున గోదారమ్మకు మహా హారతి ఇవ్వనున్నట్లు ఆ కమిటీ అధ్యక్షులు బూసిరెడ్డి శంకర్ రెడ్డి తెలిపారు గత అయిదేళ్ల నుంచి ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి రోజు భద్రాచలంలో ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి అనేక మంది భక్తులు వచ్చి గోదావరి హారతి లో పాల్గొని గోదారమ్మ నదిలో కార్తీక దీపాలను వదులుతున్నారు ఇందులో భాగంగా ఈ ఏడాది కార్తీక పౌర్ణమి రోజు మహా హారతి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధ్యక్షులు తెలిపారు హారతులు ఇచ్చేందుకు ప్రత్యేక నిపుణులు పీఠాధిపతులు రానున్నట్లు తెలిపారు సుమారు 5000 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.