ETV Bharat / state

నష్టం వచ్చినంత మాత్రాన కార్పొరేషన్లు అమ్మేస్తారా: భట్టి

author img

By

Published : Nov 4, 2019, 8:08 PM IST

ఆర్టీసీ పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్​ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నరాని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. వేల సంఖ్యలో ప్రైవేటు బస్సులకు అనుమతిస్తే ఊరుకునేది లేదని... ప్రజల ఆస్తిని అమ్ముకునే హక్కు ముఖ్యమంత్రికి లేదన్నారు.

నష్టం వచ్చినంత మాత్రాన కార్పొరేషన్లు అమ్మేస్తారా: భట్టి

ఆర్టీసీ కార్మికుల పట్ల ముఖ్యమంత్రి నియంతలా వ్యవహరిస్తున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఖమ్మం జిల్లా వైరాలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ చర్యల వల్లే ఆర్టీసీ నష్టాల్లో ఉందని.. నష్టం వచ్చినంత మాత్రాన కార్పొరేషన్లు అమ్మేస్తారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఆర్టీసీని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే దుశ్చర్యను మానుకోవాలన్నారు. కార్మికులతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని సూచించారు.

నష్టం వచ్చినంత మాత్రాన కార్పొరేషన్లు అమ్మేస్తారా: భట్టి

ఇదీ చూడండి: చర్చలకు పిలిచేవరకూ విధుల్లో చేరేదిలేదు: అశ్వత్థామ రెడ్డి

ఆర్టీసీ కార్మికుల పట్ల ముఖ్యమంత్రి నియంతలా వ్యవహరిస్తున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఖమ్మం జిల్లా వైరాలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ చర్యల వల్లే ఆర్టీసీ నష్టాల్లో ఉందని.. నష్టం వచ్చినంత మాత్రాన కార్పొరేషన్లు అమ్మేస్తారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఆర్టీసీని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే దుశ్చర్యను మానుకోవాలన్నారు. కార్మికులతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని సూచించారు.

నష్టం వచ్చినంత మాత్రాన కార్పొరేషన్లు అమ్మేస్తారా: భట్టి

ఇదీ చూడండి: చర్చలకు పిలిచేవరకూ విధుల్లో చేరేదిలేదు: అశ్వత్థామ రెడ్డి

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.