ETV Bharat / state

మధిరలో పర్యటించిన కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి

author img

By

Published : Feb 27, 2020, 10:20 PM IST

ఖమ్మం జిల్లా మధిరలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్​ కులస్తే పర్యటించారు. శ్రీరస్తు కల్యాణ మండపంలో జరుగుతున్న తన పీఏ దిలీప్​ వివాహ వేడుకలకు హాజరై ఆశీర్వదించారు.

Central minister visit madhura
మధురలో పర్యటించిన కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి
మధిరలో పర్యటించిన కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి

ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన త్రిపుల్ తలాక్, 375 ఆర్టికల్ రద్దు నిర్ణయాలతో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్ఠలు వచ్చాయన్నారు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్​ కులస్తే. ఖమ్మం జిల్లా మధిరలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి పర్యటించారు.

సీఏఏ చట్టంతో భారతీయ పౌరులకు ఎటువంటి నష్టం లేదని పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాలతో కేంద్రం ముందుకు సాగుతోందన్నారు. అనంతరం శ్రీరస్తు కల్యాణ మండపంలో జరుగుతున్న తన పీఏ దిలీప్ వివాహ వేడుకలకు హాజరై ఆశీర్వదించారు.

ఇదీ చూడండి: మానవ హక్కుల కమిషన్​లో బాలల హక్కుల సంఘం ఫిర్యాదు

మధిరలో పర్యటించిన కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి

ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన త్రిపుల్ తలాక్, 375 ఆర్టికల్ రద్దు నిర్ణయాలతో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్ఠలు వచ్చాయన్నారు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్​ కులస్తే. ఖమ్మం జిల్లా మధిరలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి పర్యటించారు.

సీఏఏ చట్టంతో భారతీయ పౌరులకు ఎటువంటి నష్టం లేదని పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాలతో కేంద్రం ముందుకు సాగుతోందన్నారు. అనంతరం శ్రీరస్తు కల్యాణ మండపంలో జరుగుతున్న తన పీఏ దిలీప్ వివాహ వేడుకలకు హాజరై ఆశీర్వదించారు.

ఇదీ చూడండి: మానవ హక్కుల కమిషన్​లో బాలల హక్కుల సంఘం ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.