ETV Bharat / state

ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు

ద్విచక్ర వాహనాన్ని టిప్పర్​ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి కాళ్లు నుజ్జయ్యాయి. ఆస్పత్రికి తరలించేందుకు 108 గంట వరకు అందుబాటులో లేదు. సకాలంలో సాయం అందక బాధితుడు తీవ్ర వేదనకు గురయ్యాడు. ఖమ్మం జిల్లాలో  ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.

author img

By

Published : Mar 10, 2019, 10:11 AM IST

రోడ్డు ప్రమాదం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు
ఖమ్మం జిల్లా ఏన్కూర్​లో రోడ్డు ప్రమాదం సంభవించింది. ద్విచక్ర వాహనాన్ని టిప్పర్​ ఢీకొని లింగన్నపేటకు చెందిన నరసింహారావు అనే వ్యక్తికి రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి.

108 రాక ఆలస్యం

బాధితున్ని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు 108 అంబులెన్స్​ కోసం ప్రయత్నించగా.. దగ్గర్లో వాహనాలు లేక ఆలస్యమైంది. తీవ్ర రక్త స్రావంతో గంటపాటు నరకయాతన అనుభవించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న భార్య, కుటుంబ సభ్యులు భోరున విలపించారు. అనంతరం అంబులెన్స్​లో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇవీ చూడండి :16స్థానాలతో కేంద్రంలో శక్తిగా ఎదుగుతాం

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు
ఖమ్మం జిల్లా ఏన్కూర్​లో రోడ్డు ప్రమాదం సంభవించింది. ద్విచక్ర వాహనాన్ని టిప్పర్​ ఢీకొని లింగన్నపేటకు చెందిన నరసింహారావు అనే వ్యక్తికి రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి.

108 రాక ఆలస్యం

బాధితున్ని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు 108 అంబులెన్స్​ కోసం ప్రయత్నించగా.. దగ్గర్లో వాహనాలు లేక ఆలస్యమైంది. తీవ్ర రక్త స్రావంతో గంటపాటు నరకయాతన అనుభవించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న భార్య, కుటుంబ సభ్యులు భోరున విలపించారు. అనంతరం అంబులెన్స్​లో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇవీ చూడండి :16స్థానాలతో కేంద్రంలో శక్తిగా ఎదుగుతాం


Srinagar (JandK), Mar 08 (ANI): While speaking to mediapersons over India-Pakistan issue, Jammu and Kashmir National Conference (JKNC) chairman Farooq Abdullah trained guns at Bharatiya Janata Party (BJP) for creating a rift. He said, "I think we're facing tragedies. It's unfortunate that we've a situation where war is looming on our heads. We want peace and understanding between people. Unfortunately in this election ruling party is creating a rift between various religions and it's a tragedy for this country." Abdullah also said, "Muslims and minorities feel threatened. It's unfortunate and I think PM should make it very clear that this nation doesn't belong to one party or one sect of people. He should make it very clear that it belongs to all of us and we've to live in peace and harmony with each other."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.