ETV Bharat / state

'ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలి' - district tdp leaders visited marked yards in karimnagar

ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని కరీంనగర్ జిల్లా తెదేపా అధ్యక్షుడు అంబటి బోజిరెడ్డి ఆరోపించారు. రామడుగు మండలం గోపాల్​రావుపేట వ్యవసాయ మార్కెట్​ను టీపీపీ నాయకులు సందర్శించారు.

'ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలి'
author img

By

Published : Nov 22, 2019, 8:10 PM IST

కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలుకు అధికారులు ఏర్పాట్లు చేయలేదని కరీంనగర్​ జిల్లా తెదేపా అధ్యక్షుడు అంబటి జోజి రెడ్డి ఆరోపించారు. రోజులు గడుస్తున్నా తేమ శాతం ఉందని కొనుగోలు చేయకపోవడం వల్ల మార్కెట్​ల వద్ద రైతులు పడిగాపులు పడుతున్నరన్నారు. రామడుగు మండలం గోపాల్​రావు పేట వ్యవసాయ మార్కెట్​ను తెదేపా నాయకులు సందర్శించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించని పక్షంలో రైతులకు మద్దతుగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

'ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలి'

ఇదీ చూడండి: ములుగు జిల్లాలో పలు ప్రాజెక్టులు సందర్శించిన స్మితా సబర్వాల్​

కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలుకు అధికారులు ఏర్పాట్లు చేయలేదని కరీంనగర్​ జిల్లా తెదేపా అధ్యక్షుడు అంబటి జోజి రెడ్డి ఆరోపించారు. రోజులు గడుస్తున్నా తేమ శాతం ఉందని కొనుగోలు చేయకపోవడం వల్ల మార్కెట్​ల వద్ద రైతులు పడిగాపులు పడుతున్నరన్నారు. రామడుగు మండలం గోపాల్​రావు పేట వ్యవసాయ మార్కెట్​ను తెదేపా నాయకులు సందర్శించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించని పక్షంలో రైతులకు మద్దతుగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

'ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలి'

ఇదీ చూడండి: ములుగు జిల్లాలో పలు ప్రాజెక్టులు సందర్శించిన స్మితా సబర్వాల్​

Intro:యాంకర్ పార్ట్:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్రావుపేట వ్యవసాయ మార్కెట్ ను టిడిపి నాయకులు సందర్శించారు. ఇంకా కొనుగోలు జరపని రైతుల దాన్యాన్ని పరిశీలించారు. తూకం నిలిపివేయడంతో రైతులు లు పక్షం రోజులుగా దాన్యం విక్రయించడానికి ఎదురు చూస్తున్నామని తెలిపారు.

వాయిస్ ఓవర్:
కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలుకు అధికారులు ఏర్పాట్లు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని టిడిపి జిల్లా అధ్యక్షుడు అంబటి జోజి రెడ్డి విమర్శించారు. పక్షం రోజులు గడుస్తున్నా తేమ శాతం ఉందని కొనుగోలు జరపడం లేదన్నారు.. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించని పక్షంలో రైతులకు మద్దతుగా ఆందోళన చేపడతామన్నారు.

బైట్01:
అంబటి జోజి రెడ్డి, కరీంనగర్ జిల్లా టిడిపి అధ్యక్షుడు


Body:సయ్యద్ రహమత్, చొప్పదండి


Conclusion:9441376632

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.