ETV Bharat / state

రాఖీ పండుగ పాటను ఆవిష్కరించిన తనికెళ్ల భరణి - రాఖీ పండుగపై సాంగ్

కరీంనగర్‌ చిల్డ్రన్‌ సురక్ష సొసైటీ అధ్యక్షుడు నీరటి మధుసూదన్‌ రూపొందించిన రాఖీ పండుగ ప్రత్యేక పాటను సినీ నటుడు తనికెళ్ల భరణి ఆవిష్కరించారు.

రాఖీ పండుగ పాటను ఆవిష్కరించిన తనికెళ్ల భరణి
రాఖీ పండుగ పాటను ఆవిష్కరించిన తనికెళ్ల భరణి
author img

By

Published : Aug 2, 2020, 5:13 PM IST

కరీంనగర్‌ చిల్డ్రన్‌ సురక్ష సొసైటీ అధ్యక్షుడు నీరటి మధుసూదన్‌ రూపొందించిన రాఖీ పండుగ ప్రత్యేక పాటను సినీ నటుడు తనికెళ్ల భరణి ఆవిష్కరించారు. శనివారం హైదరాబాద్‌లో ఈ పాట సీడీని ఆవిష్కరించి రాఖీ పండుగ విశిష్టతను వివరించారు.

కరీంనగర్‌ చిల్డ్రన్‌ సురక్ష సొసైటీ అధ్యక్షుడు నీరటి మధుసూదన్‌ రూపొందించిన రాఖీ పండుగ ప్రత్యేక పాటను సినీ నటుడు తనికెళ్ల భరణి ఆవిష్కరించారు. శనివారం హైదరాబాద్‌లో ఈ పాట సీడీని ఆవిష్కరించి రాఖీ పండుగ విశిష్టతను వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.