ETV Bharat / state

అమరవీరులకు నివాళులర్పించిన మంత్రి ఈటల

కరీంనగర్​లో తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీస్​ పరేడ్​ గ్రౌండ్స్​లో మంత్రి ఈటల రాజేందర్​ జాతీయపతాకాన్ని ఎగురవేశారు. అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.

author img

By

Published : Jun 2, 2019, 10:58 AM IST

అమరవీరులకు నివాళులర్పించిన మంత్రి ఈటల

కరీంనగర్​లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోలీస్​ పరేడ్​ గౌండ్​లో మంత్రి ఈటల రాజేందర్​ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ముందుగా అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. తెలంగాణ తల్లి, ప్రొ. జయశంకర్​ విగ్రహాలకు పూలమాలలు వేశారు. కలెక్టర్​ సర్పరాజ్​ అహ్మద్​, ఎంపీ బండి సంజయ్​కుమార్​, సీపీ కమలాసన్​రెడ్డి హాజరయ్యారు.

అమరవీరులకు నివాళులర్పించిన మంత్రి ఈటల

ఇవీ చూడండి: నవ్విన నాపచేనే పండింది: కేసీఆర్

కరీంనగర్​లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోలీస్​ పరేడ్​ గౌండ్​లో మంత్రి ఈటల రాజేందర్​ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ముందుగా అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. తెలంగాణ తల్లి, ప్రొ. జయశంకర్​ విగ్రహాలకు పూలమాలలు వేశారు. కలెక్టర్​ సర్పరాజ్​ అహ్మద్​, ఎంపీ బండి సంజయ్​కుమార్​, సీపీ కమలాసన్​రెడ్డి హాజరయ్యారు.

అమరవీరులకు నివాళులర్పించిన మంత్రి ఈటల

ఇవీ చూడండి: నవ్విన నాపచేనే పండింది: కేసీఆర్

Intro:TG_KRN_08_02_MANTRI_EETELA_NIVALULU_AV_C5

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ లో అమర వీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అనంతరం తెలంగాణ రూపకర్త జయశంకర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంత్రి ఈటల పార్లమెంట్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఈటల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ కరీంనగర్ సి పి వి వి కమలాసన్ రెడ్డి పాల్గొన్నారు


Body:గ్


Conclusion:హ్హ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.