ETV Bharat / state

కరీంనగర్ కార్పొరేషన్‌లో నేటి నుంచి నామినేషన్ల పరిశీలన

author img

By

Published : Jan 13, 2020, 12:26 PM IST

కరీంనగర్ నగరపాలక సంస్థ​లో ఎన్నికల నామపత్రాల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఇవాళ్టి నుంచి నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.

Scrutiny of Nominations in Karimnagar Corporation
కరీంనగర్ కార్పొరేషన్‌లో ఇవాళ్టి నుంచి నామినేషన్ల పరిశీలన

కరీంనగర్​ నగరపాలక సంస్థ ఎన్నికలకు ఆలస్యంగా నోటిఫికేషన్​ వచ్చినా.. ఆశావహుల్లో ఉత్సాహం నెలకొంది. ఆదివారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మొత్తం 423 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 1022 నామపత్రాలు సమర్పించారు. ఆదివారం చివరిరోజు కావడం వల్ల అభ్యర్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇవాళ్టి నుంచి నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.

అభ్యర్థులు తమ మద్దతుదారులను వెంట తీసుకుని ర్యాలీగా వచ్చి నామపత్రాలు సమర్పించారు. మాజీ మేయర్​ రవీందర్​ సింగ్​ 51వ డివిజన్​ నుంచి నామ పత్రాలను దాఖలు చేశారు. కాంగ్రెస్​ పార్టీ మేయర్​ అభ్యర్థిగా పేట రమేశ్​ నామినేషన్​ వేశారు.

2014లో జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో దాఖలైన పత్రాల కంటే ఈసారి ఎక్కువగా నమోదయ్యాయి. గతంలో 50 డివిజన్లకు 785 నామపత్రాలు దాఖలు కాగా.. ఈసారి 60 డివిజన్లకు ఒక వెయ్యి 22 దాఖలయ్యాయి. విలీన గ్రామాల నుంచి మరింత మంది పోటీకి ఆసక్తి చూపారు.

కరీంనగర్ కార్పొరేషన్‌లో ఇవాళ్టి నుంచి నామినేషన్ల పరిశీలన

ఇదీ చదవండి: విజిలెన్స్​ దర్యాప్తు చేపట్టి తప్పుంటే శిక్షించండి: పృథ్వీరాజ్

కరీంనగర్​ నగరపాలక సంస్థ ఎన్నికలకు ఆలస్యంగా నోటిఫికేషన్​ వచ్చినా.. ఆశావహుల్లో ఉత్సాహం నెలకొంది. ఆదివారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మొత్తం 423 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 1022 నామపత్రాలు సమర్పించారు. ఆదివారం చివరిరోజు కావడం వల్ల అభ్యర్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇవాళ్టి నుంచి నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.

అభ్యర్థులు తమ మద్దతుదారులను వెంట తీసుకుని ర్యాలీగా వచ్చి నామపత్రాలు సమర్పించారు. మాజీ మేయర్​ రవీందర్​ సింగ్​ 51వ డివిజన్​ నుంచి నామ పత్రాలను దాఖలు చేశారు. కాంగ్రెస్​ పార్టీ మేయర్​ అభ్యర్థిగా పేట రమేశ్​ నామినేషన్​ వేశారు.

2014లో జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో దాఖలైన పత్రాల కంటే ఈసారి ఎక్కువగా నమోదయ్యాయి. గతంలో 50 డివిజన్లకు 785 నామపత్రాలు దాఖలు కాగా.. ఈసారి 60 డివిజన్లకు ఒక వెయ్యి 22 దాఖలయ్యాయి. విలీన గ్రామాల నుంచి మరింత మంది పోటీకి ఆసక్తి చూపారు.

కరీంనగర్ కార్పొరేషన్‌లో ఇవాళ్టి నుంచి నామినేషన్ల పరిశీలన

ఇదీ చదవండి: విజిలెన్స్​ దర్యాప్తు చేపట్టి తప్పుంటే శిక్షించండి: పృథ్వీరాజ్

Intro:TG_KRN_07_13_MUGISINA_NAMINASHONS_AB_TS10036
sudhakar contributer karimnagar

కరీంనగర్ నగర పాలక సంస్థ ఎన్నికలకు ఆలస్యంగా నోటిఫికేషన్ వచ్చిన ఆశావహుల్లో రేకెత్తించిన ఓ ఉత్సాహం నెలకొంది ఆదివారంతో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది 423 మంది అభ్యర్థులకు గాను 1022 నామ పత్రాలు సమర్పించారు ఆదివారం చివరి రోజు కావడంతో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు సోమవారం నుంచి నామినేషన్ల పరిశీలన జరగనుంది ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పోలీసులు అతను లోపలికి పంపించే ఏర్పాట్లు చేశారు అభ్యర్థులు తమ మద్దతుదారులను వెంట తీసుకుని ర్యాలీగా వచ్చి నామ పత్రాలను వేశారు మాజీ మేయర్ రవీందర్ సింగ్ 51 వ డివిజన్ నుంచి నామ పత్రాలను దాఖలు చేశారు కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా పేట రమేష్ నామినేషన్ వేశారు 2014 లో జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో దాఖలైన పత్రాల కంటే ఈ సారి ఎక్కువగా నమోదయ్యాయి గతంలో 50 డివిజన్లకు 785 నామ పత్రాలను దాఖలు కాగా ఈసారి 60 డివిజన్లకు ఒక వెయ్యి 22 దాఖలయ్యాయి విలీన గ్రామాల నుంచి పోటీకి ఆసక్తి చూపారు

బైట్ భోగ పుష్పలత తీగల guttapalli అభ్యర్థి


Body:య్


Conclusion:ఊఊ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.