ETV Bharat / state

'కరీంనగర్​లో భాజపా విజయం ఖాయం' - 'కరీంనగర్​లో భాజపా విజయం ఖాయం'

రానున్న మున్సిపల్​ ఎన్నికల్లో కరీంనగర్​ జిల్లా ప్రజలు కాషాయ జెండాకు పట్టం కట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్న భాజపా ఎంపీ బండి సంజయ్​తో ఈ టీవీ భారత్ ప్రత్యేక​ ముఖాముఖి...

sanjay-kumar-ftof-in-karimnagar
'కరీంనగర్​లో భాజపా విజయం ఖాయం'
author img

By

Published : Jan 9, 2020, 12:22 PM IST

కరీంనగర్ జిల్లాలో లోకసభ ఎన్నికల ఫలితాలే మరోసారి పునరావృతం అవుతాయని ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. కరీంనగర్ మున్సిపల్​ ఎన్నికల్లో భాజపా జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ప్రజల అభివృద్ధికై పాటుపడుతున్న కాషాయ జెండాకు కరీంనగర్​ ప్రజలు పట్టంకడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. బండి సంజయ్ కుమార్​తో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి..

'కరీంనగర్​లో భాజపా విజయం ఖాయం'

ఇదీ చూడండి : 'మొక్కలు ఎండితే... పదవులు పోతాయి'

కరీంనగర్ జిల్లాలో లోకసభ ఎన్నికల ఫలితాలే మరోసారి పునరావృతం అవుతాయని ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. కరీంనగర్ మున్సిపల్​ ఎన్నికల్లో భాజపా జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ప్రజల అభివృద్ధికై పాటుపడుతున్న కాషాయ జెండాకు కరీంనగర్​ ప్రజలు పట్టంకడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. బండి సంజయ్ కుమార్​తో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి..

'కరీంనగర్​లో భాజపా విజయం ఖాయం'

ఇదీ చూడండి : 'మొక్కలు ఎండితే... పదవులు పోతాయి'

Intro:TG_KRN_07_08_MP_SANJAY_ONE_TO_ONE_TS10036
sudhakar contributer karimnagar

లోకసభ ఎన్నికల ఫలితాలే మరోసారి కరీంనగర్ జిల్లాలో పునరావృత్తం అవుతాయని ఎంపీ బండి సంజయ్ కుమార్ అంటున్నారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ పై గెలిచి కాషాయం జెండా ఎగరవేసిన బండి సంజయ్ కుమార్ తో ముఖాముఖి


Body:ర్


Conclusion:ఊఊ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.