ETV Bharat / state

'మమ్మల్ని భయపెడితే ఊరుకునేది లేదు' - revenue employees protest at karimnagar

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​ తహశీల్దార్​పై జరిగిన ఘటనను నిరసిస్తూ కరీంనగర్​ కలెక్టరేట్​ వద్ద రెవెన్యూ ఉద్యోగులు ధర్నాకు దిగారు.

కరీంనగర్​లో రెవెన్యూ ఉద్యోగుల ధర్నా
author img

By

Published : Nov 4, 2019, 7:51 PM IST

కరీంనగర్​లో రెవెన్యూ ఉద్యోగుల ధర్నా

రెవెన్యూ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరిస్తోందని కరీంనగర్​ జిల్లా రెవెన్యూ ఉద్యోగులు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​ తహశీల్దార్​ విజయ సజీవదహనం ఘటనను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇకపై ఉద్యోగులను భయాందోళనలకు గురిచేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

కరీంనగర్​లో రెవెన్యూ ఉద్యోగుల ధర్నా

రెవెన్యూ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరిస్తోందని కరీంనగర్​ జిల్లా రెవెన్యూ ఉద్యోగులు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​ తహశీల్దార్​ విజయ సజీవదహనం ఘటనను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇకపై ఉద్యోగులను భయాందోళనలకు గురిచేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Intro:TG_KRN_09_04_REVNUE_UDYOGULA_NIRASANA_AB_TS10036
Sudhakar contributer karimnagar

రంగారెడ్డి జిల్లాలో తాసిల్దార్ విజయ రెడ్డి పై జరిగిన ఘటనపై కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రెవెన్యూ ఉద్యోగులు అధికారులు ధర్నా చేపట్టారు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ప్రభుత్వం ఓట్లను దృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తుంది తప్ప ప్రభుత్వము తో ఒరిగింది ఏమీ లేదని అధికారులు మండిపడ్డారు గతంలో తహశీల్దార్లు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై రెవెన్యూ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా చెల్లించకపోతే రెవెన్యూ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని అధికారులు ఉద్యోగులకు తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు ఇకపై ప్రవీణ్ ని ఉద్యోగులను ప్రభుత్వము భయాందోళనలకు గురి చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు

బైట్ కొత్తపెళ్లి పురపాలక సంఘం కమిషనర్Body:ఉడుConclusion:ఉడు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.