ETV Bharat / state

'కరీంనగర్​లో అవినీతిని వెలికితీసే అవకాశమివ్వండి' - కరీంనగర్​ నగరపాలక సంస్థ ఎన్నికలపై పొన్నం ప్రభాకర్​ మీడియా సమావేశం

కరీంనగర్​ నగరపాలక సంస్థలో కాంగ్రెస్​ జెండా ఎగరడం ఖాయమని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్​ అన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న తెరాస పార్టీకి ప్రజలు గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.

ponnam prabhakar press meet on municipal election
'అవినీతిని ప్రశ్నించే గొంతుకు అవకాశం ఇవ్వండి'
author img

By

Published : Jan 23, 2020, 10:13 AM IST

అధికార పార్టీ అక్రమాల వల్లే కరీంనగర్​లో ఎన్నికలు రెండు రోజులు ఆలస్యమయ్యాయని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్​ ఆరోపించారు. ఇతర పార్టీల నాయకులు గెలుపు కోసం ఇష్టారాజ్యంగా డబ్బులు పంపిణీ చేస్తున్నారన్నారు.

తెరాస, ఎంఐఎం కుమ్మక్కయ్యాయని, ఆ పార్టీలకు ఓటర్లు గుణపాఠం చెప్పాలని ఓటర్లను కోరారు. కరీంనగర్​లో జరుగుతున్న అవినీతిని బయటపెట్టేందుకు ఒక ప్రశ్నించే గొంతుకు అవకాశం ఇవ్వాలని విన్నవించారు. ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

'అవినీతిని ప్రశ్నించే గొంతుకు అవకాశం ఇవ్వండి'

ఇదీ చూడండి: కొత్త సంఘాల్లో ఓటర్ల జోరు .. హైదరాబాద్​ శివారులో మారని తీరు

అధికార పార్టీ అక్రమాల వల్లే కరీంనగర్​లో ఎన్నికలు రెండు రోజులు ఆలస్యమయ్యాయని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్​ ఆరోపించారు. ఇతర పార్టీల నాయకులు గెలుపు కోసం ఇష్టారాజ్యంగా డబ్బులు పంపిణీ చేస్తున్నారన్నారు.

తెరాస, ఎంఐఎం కుమ్మక్కయ్యాయని, ఆ పార్టీలకు ఓటర్లు గుణపాఠం చెప్పాలని ఓటర్లను కోరారు. కరీంనగర్​లో జరుగుతున్న అవినీతిని బయటపెట్టేందుకు ఒక ప్రశ్నించే గొంతుకు అవకాశం ఇవ్వాలని విన్నవించారు. ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

'అవినీతిని ప్రశ్నించే గొంతుకు అవకాశం ఇవ్వండి'

ఇదీ చూడండి: కొత్త సంఘాల్లో ఓటర్ల జోరు .. హైదరాబాద్​ శివారులో మారని తీరు

Intro:TG_KRN_09_23_PONNAM PRABAKAR_ON_TRS _PC_TS10036
sudhakar contributer karimnagar

నగరపాలక సంస్థ ఎన్నికల్లో మొదటి నుంచి ఎన్నికలు జరిగే వరకు అక్రమాలకు పాల్పడ్డాడని కాకుండా అభివృద్ధి విస్మరించిన తెరాస కు గుణపాఠం చెప్పాలని టిపిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ప్రజలకు పిలుపునిచ్చారు కరీంనగర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు అధికార పార్టీ అక్రమాల వల్లే ఎన్నికలు కరీంనగర్లో రెండు రోజులు ఆలస్యం అయ్యాయని అన్నారు ఉమ్మడి జిల్లాలకు చెందిన మంత్రులు తమ పార్టీని గెలిపించుకొని ఎందుకు ఇష్టారాజ్యంగా డబ్బులు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు కరీంనగర్లో గుట్కా మైనింగ్ ఇసుక మాఫియా లతో సంబంధం ఉన్నవారికి గుత్తేదారులకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని మండిపడ్డారు తెరాస ఎంఐఎం కుమ్మక్కయ్యారని ఆ పార్టీలకు ఓటర్లు గుణపాఠం చెప్పాలన్నారు

బైట్ పొన్నం ప్రభాకర్ టిపిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ ఎంపీ


Body:ట్


Conclusion:య్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.