ETV Bharat / state

ఓటేయకముందు ఓటు మల్లమ్మ, ఓటేశాక బోడి మల్లమ్మ

నేటి రాజకీయ నేతల పరిస్థితికి నిలువుటద్దంగా నిలుస్తోంది ఈ ఘటన. అసలే వయసు మీరిన వృద్ధురాలు... నడవరాదు. కంటిచూపు మందగించింది. ఓటు వేయను, నేనక్కడికి రాలేను అంటున్నా వినకుండా పార్టీ నాయకులు ఆమెను పోలింగ్ కేంద్రానికి తరలించారు. ఓటు వేయించి అక్కడే వదిలేశారు.

author img

By

Published : May 10, 2019, 12:49 PM IST

ఓటేయకముందు ఓటు మల్లమ్మ, ఓటేశాక బోడి మల్లమ్మ

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం గోపాలపురంలో ఓ వృద్ధురాలు ఓటేసేందుకు వచ్చి పోలింగ్ కేంద్రం వద్ద ఇబ్బందులు పడుతోంది. రెండో విడత ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా కంటి చూపు మందగించిన ఓ వృద్ధురాలిని పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చారు. దగ్గరుండి ఓటు వేయించారు. పనైపోయిందని ఆమెను వదిలి వెళ్లిపోయారు. గంట పాటు ఎవరైనా ఇంటికి చేరుస్తారేమోనని ఆ వృద్ధురాలు వేచిచూసింది. ఎవరూ రాకపోయేసరికి పోలింగ్ కేంద్రానికి ఓటేసేందుకు వచ్చిన యువకుడిని బతిమాలుకుంది. వృద్ధురాలి బాధను చూడలేని యువకుడు మోటార్ సైకిల్ వాహనంపై ఆమెను ఇంటికి చేర్చాడు.

ఓటేయకముందు ఓటు మల్లమ్మ, ఓటేశాక బోడి మల్లమ్మ

ఇవీ చూడండి: అక్కడ డబ్బు పంచాడు... కటకటాలపాలయ్యాడు

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం గోపాలపురంలో ఓ వృద్ధురాలు ఓటేసేందుకు వచ్చి పోలింగ్ కేంద్రం వద్ద ఇబ్బందులు పడుతోంది. రెండో విడత ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా కంటి చూపు మందగించిన ఓ వృద్ధురాలిని పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చారు. దగ్గరుండి ఓటు వేయించారు. పనైపోయిందని ఆమెను వదిలి వెళ్లిపోయారు. గంట పాటు ఎవరైనా ఇంటికి చేరుస్తారేమోనని ఆ వృద్ధురాలు వేచిచూసింది. ఎవరూ రాకపోయేసరికి పోలింగ్ కేంద్రానికి ఓటేసేందుకు వచ్చిన యువకుడిని బతిమాలుకుంది. వృద్ధురాలి బాధను చూడలేని యువకుడు మోటార్ సైకిల్ వాహనంపై ఆమెను ఇంటికి చేర్చాడు.

ఓటేయకముందు ఓటు మల్లమ్మ, ఓటేశాక బోడి మల్లమ్మ

ఇవీ చూడండి: అక్కడ డబ్బు పంచాడు... కటకటాలపాలయ్యాడు

Intro:TG_KRN_08_10_VRUDDURALU_AVASTHALU_P2C_C5

కరీంనగర్ మండలం కొత్తపల్లి మండలం లో ప్రశాంతంగా ప్రారంభమైన ప్రాదేశిక ఎన్నికలు ఉదయాన్నే 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ వేసవి కాలం కావడంతో ఓటర్లు ఉదయాన్నే ఎన్ని గంటలకు చేరుకున్నారు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ప్రామాణికంగా మారడంతో ఓట్లు వేసేందుకు తమ తమ పార్టీలు అభ్యర్థులను పోలింగ్ కేంద్రాలకు చేర్చుతున్నారు కరీంనగర్ మండలం సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రం గోపాలపురం 28 లో ఓ వృద్ధురాలిని ఓ పార్టీకి చెందిన నాయకులు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చారు ఆమె ఓటు వేసిన తర్వాత ఆ నాయకులు మర్చిపోయారు దీంతో ఓ గంట పాటు వృద్ధురాలు అవస్థ పడింది అయ్యా నువ్వు తీసుకెళ్లండి అంటూ ప్రాధేయపడింది దీంతో ఓ పార్టీకి చెందిన యువకుడు వృద్ధురాలి బాధను చూడలేక తన మోటార్ సైకిల్ వాహనం పై ఇంటికి చేర్చాడు

p2c చంద్ర sudhakar


Body:య్


Conclusion:య్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.