ETV Bharat / state

'కరోనా సోకిన వారి అజాగ్రత్త వల్లే ఎక్కువ కేసులు నమోదు'

author img

By

Published : Jul 30, 2020, 5:27 PM IST

కరోనా సోకిన వారి అజాగ్రత్త వల్లే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ అభిప్రాయపడ్డారు. కరీంనగర్​ జిల్లా రామడుగు మండల సర్వసభ్య సమావేశానికి హాజరైన ఆయన వైరస్​ సోకిన వారు తప్పనిసరిగా స్వీయ జాగ్రత్తలు పాటించాలని కోరారు.

mla sunke ravi shankar spoke Corona people in Karimnagar need to take self-care to succeed against virus
'కరోనా సోకిన వారి అజాగ్రత్త వల్లే ఎక్కువ కేసులు నమోదు'

కరోనా సోకిన వారు తప్పనిసరిగా స్వీయ జాగ్రత్తలు పాటించాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ కోరారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తూ పాజిటివ్​ వచ్చిన వారు తెలిసి జాగ్రత్తలు పాటించకుంటే సమాజానికి నష్టం కలుగుతుందన్నారు.

గ్రామాల్లో నమోదవుతున్న కొవిడ్​ కేసులు అజాగ్రత్త వల్లేనని వ్యాపిస్తోన్నయని అభిప్రాయపడ్డారు. వైరస్​ నిర్ధారణ అయిన వెంటనే తమ ఇంటిలో కుటుంబ సభ్యులకు సైతం దూరంగా ప్రత్యేక గదిలో ఉంటూ, సరైన మందులు, వైద్య సహాయం పొంది మహమ్మారిని అధిగమించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం లాక్​డౌన్ వంటి విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలన్నింటినీ అమలు చేసిందని స్పష్టం చేశారు.

కరోనా సోకిన వారు తప్పనిసరిగా స్వీయ జాగ్రత్తలు పాటించాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ కోరారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తూ పాజిటివ్​ వచ్చిన వారు తెలిసి జాగ్రత్తలు పాటించకుంటే సమాజానికి నష్టం కలుగుతుందన్నారు.

గ్రామాల్లో నమోదవుతున్న కొవిడ్​ కేసులు అజాగ్రత్త వల్లేనని వ్యాపిస్తోన్నయని అభిప్రాయపడ్డారు. వైరస్​ నిర్ధారణ అయిన వెంటనే తమ ఇంటిలో కుటుంబ సభ్యులకు సైతం దూరంగా ప్రత్యేక గదిలో ఉంటూ, సరైన మందులు, వైద్య సహాయం పొంది మహమ్మారిని అధిగమించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం లాక్​డౌన్ వంటి విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలన్నింటినీ అమలు చేసిందని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: కొత్తగా ఆరు లెదర్ పార్కులు... 3 వేల మందికి ఉపాధి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.