కరీంనగర్ నగరపోరులో గులాబీ జెండా ఎగరడం ఖాయమని మంత్రి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. అధికార పార్టీ అభ్యర్థుల విజయంతోనే అభివృద్ధి సాధ్యమన్న ఈటల.. హుజూరాబాద్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తెరాస అభ్యర్థులను గెలిపించి పురపాలికల పురోభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఈటల విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి : 'నోట్లపై లక్షీదేవి ఉంటే 'రూపాయి' చల్లగా ఉంటుంది'