ETV Bharat / state

తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి : మంత్రి ఈటల

ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి ఈటల రాజేందర్​, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్​ సూచించారు. ​

author img

By

Published : Aug 11, 2019, 10:46 PM IST

తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి : మంత్రి ఈటల

ప్రతి విద్యార్థి సమాజానికి, దేశానికి బాసటగా నిలవాలని మంత్రి ఈటల రాజేందర్​, ఎంపీ బండి సంజయ్​ తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేటు విద్యా సంస్థ ఏర్పాటుచేసిన విద్యార్థుల స్వాగతోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. విద్యార్థులందరూ కష్టపడి చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. విద్యార్థులకు ఎల్లవేళలా అండగా ఉంటామని మంత్రి ఈటల తెలిపారు. దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లో ఉందని.. విద్యావేత్తలుగా ఎదిగి దేశానికి సేవచేయాలని ఎంపీ సంజయ్​ సూచించారు. పలువురు విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్​పర్సన్​ విజయ పాల్గొన్నారు.

తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి : మంత్రి ఈటల

ఇవీ చూడండి: తెలంగాణలోనే ఏకైక శక్తిపీఠం.. అలంపూర్

ప్రతి విద్యార్థి సమాజానికి, దేశానికి బాసటగా నిలవాలని మంత్రి ఈటల రాజేందర్​, ఎంపీ బండి సంజయ్​ తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేటు విద్యా సంస్థ ఏర్పాటుచేసిన విద్యార్థుల స్వాగతోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. విద్యార్థులందరూ కష్టపడి చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. విద్యార్థులకు ఎల్లవేళలా అండగా ఉంటామని మంత్రి ఈటల తెలిపారు. దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లో ఉందని.. విద్యావేత్తలుగా ఎదిగి దేశానికి సేవచేయాలని ఎంపీ సంజయ్​ సూచించారు. పలువురు విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్​పర్సన్​ విజయ పాల్గొన్నారు.

తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి : మంత్రి ఈటల

ఇవీ చూడండి: తెలంగాణలోనే ఏకైక శక్తిపీఠం.. అలంపూర్

Intro:TG_KRN_09_11_FRESHERDAY_MANTRI_MP_AB_TS10036
sudhakar contributer karimnagar 9394450126

ప్రతి ఒక్క విద్యార్థి విద్యావంతులై ప్రతి ఒక్కరికి బాసటగా నిలవాలని దేశ భవిష్యత్తుకు మనగడ చూపాలని ఎంపీ బండి సంజయ్ కుమార్ వై ద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు

కరీంనగర్లో అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యా సంస్థలు ఆవిష్కార్ పేరుతో నిర్వహించిన స్నేహితుల స్వాగత ఉత్సవ అ వేడుకలు ఆకట్టుకున్నాయి ముఖ్యఅతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు ఆల్ ఫోర్స్ కళాశాలలో చదివి మెడిసిన్లో సీటు సంపాదించిన విద్యార్థులకు కళాశాల విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి మంత్రి ఈటెల ఎంపీ సంజయ్ కుమార్ నగదు ప్రోత్సాహకాలను అందించారు తమ పిల్లలు విద్యావంతులై ప్రతి ఒక్కరికి బాసటగా నిలవాలని కష్టపడి చదివిస్తున్న తల్లిదండ్రుల కళలను విద్యార్థులు సార్ధకం చేయాలని మంత్రి ఈటెల ఎంపీ సంజయ్ విద్యార్థులకు సూచించారు దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లో ఉందని గుర్తు చేశారు చదువుతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలని ఆయన విద్యార్థులను కోరారు విద్యార్థులపై పెట్టే ప్రతి పైసా ఖర్చు కింద జమ చేయమని పెట్టుబడి కింద పెడతామని మంత్రి ఈటెల విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు స్వాగత ఉత్సవ వేడుకల్లో విద్యార్థులు అలరించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి

బైట్ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ ఎంపీ
బైట్ ఈటెల రాజేందర్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి


Body:గ్


Conclusion:ట్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.