ETV Bharat / state

పంట కొనుగోళ్లలో జాప్యం వద్దు: ఈటల

author img

By

Published : May 11, 2020, 3:54 PM IST

ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లపై ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌.. అధికారులతో సమీక్షిస్తున్నారని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో మొక్కజొన్నల దిగుమతి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

minister eatela rajendar opened the grain buying center
పంట కొనుగోళ్లలో జాప్యం వద్దు: ఈటల

రాష్ట్రంలో పంటల కొనుగోళ్లు, ఎగుమతి, దిగుమతులపై ముఖ్యమంత్రి జిల్లాల వారీగా మంత్రులు, అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని మంత్రి ఈటల రాజేందర్​ తెలిపారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో మొక్కజొన్నల దిగుమతి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ ఏడాది పంటలు బాగా పండాయని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలను పంటను తీసుకొచ్చేటప్పుడు శుభ్రం చేసి తీసుకురావాలడం వల్ల పంటకు మంచి ధర వస్తుందని సూచించారు.

రైతులు తీసుకొచ్చిన పంటను వెంటనే కొనుగోలు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులకు మేలు జరిగేలా చూడాలని తెలిపారు.

పంట కొనుగోళ్లలో జాప్యం వద్దు: ఈటల

ఇవీ చూడండి:ప్రధానికి ముఖ్యమంత్రి ఏం చెప్పబోతున్నారు..?

రాష్ట్రంలో పంటల కొనుగోళ్లు, ఎగుమతి, దిగుమతులపై ముఖ్యమంత్రి జిల్లాల వారీగా మంత్రులు, అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని మంత్రి ఈటల రాజేందర్​ తెలిపారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో మొక్కజొన్నల దిగుమతి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ ఏడాది పంటలు బాగా పండాయని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలను పంటను తీసుకొచ్చేటప్పుడు శుభ్రం చేసి తీసుకురావాలడం వల్ల పంటకు మంచి ధర వస్తుందని సూచించారు.

రైతులు తీసుకొచ్చిన పంటను వెంటనే కొనుగోలు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులకు మేలు జరిగేలా చూడాలని తెలిపారు.

పంట కొనుగోళ్లలో జాప్యం వద్దు: ఈటల

ఇవీ చూడండి:ప్రధానికి ముఖ్యమంత్రి ఏం చెప్పబోతున్నారు..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.