ETV Bharat / state

'ఎంఐఎం పాగా వేయాలని చూస్తోంది.. జాగ్రత్త'

ఈనెల 11న తన జన్మదినాన్ని పురస్కరించుకొని కార్యకర్తలు కేకులు, సన్మానాలు వంటి కార్యక్రమాలు చేయవద్దని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సూచించారు. అందుకు బదులుగా కార్యకర్తలు సభ్వత్వ నమోదు ఎక్కువగా చేయించాలని కోరారు.

author img

By

Published : Jul 7, 2019, 5:24 PM IST

ఎంఐఎం పాగా వేయాలని చూస్తోంది.. జాగ్రత్త

మత విద్వేషాలు రెచ్చగొట్టే ఎంఐఎం పార్టీ కరీంనగర్​ కార్పొరేషన్​లో పాగా వేయాలని చూస్తోందని.. ఆ ప్రయత్నాల్ని తిప్పికొట్టాలని ప్రజలకు సూచించారు ఎంపీ బండి సంజయ్​ కుమార్. జిల్లా కేంద్రంలో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో రెండు లక్షల సభ్యత్వ నమోదు చేపట్టాలని కార్యకర్తలకు సూచించారు. పులువురు తెదేపా, వైకాపా నాయకులను భాజపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈనెల 11న తన జన్మదినాన్ని పురస్కరించుకొని కార్యకర్తలు కేకులు సన్మానాలు, సత్కారాలు వంటివి చేయవద్దన్నారు.

ఎంఐఎం పాగా వేయాలని చూస్తోంది.. జాగ్రత్త

ఇవీ చూడండి: పంజాగుట్టలో వ్యాపారి మృతిపై దర్యాప్తునకు ప్రత్యేక బృందాలు

మత విద్వేషాలు రెచ్చగొట్టే ఎంఐఎం పార్టీ కరీంనగర్​ కార్పొరేషన్​లో పాగా వేయాలని చూస్తోందని.. ఆ ప్రయత్నాల్ని తిప్పికొట్టాలని ప్రజలకు సూచించారు ఎంపీ బండి సంజయ్​ కుమార్. జిల్లా కేంద్రంలో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో రెండు లక్షల సభ్యత్వ నమోదు చేపట్టాలని కార్యకర్తలకు సూచించారు. పులువురు తెదేపా, వైకాపా నాయకులను భాజపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈనెల 11న తన జన్మదినాన్ని పురస్కరించుకొని కార్యకర్తలు కేకులు సన్మానాలు, సత్కారాలు వంటివి చేయవద్దన్నారు.

ఎంఐఎం పాగా వేయాలని చూస్తోంది.. జాగ్రత్త

ఇవీ చూడండి: పంజాగుట్టలో వ్యాపారి మృతిపై దర్యాప్తునకు ప్రత్యేక బృందాలు

Intro:TG_KRN_06_07_BJP_ON_MUNCIPALITY_VO_TS10036
ఈనెల 11న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని కార్యకర్తలు సభ్యత నమోదు చేపట్టాలి తప్ప కేకులు సన్మానాలు సత్కారాలు చేయవద్దని కార్యకర్తలకు పిలుపునిచ్చారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్



కరీంనగర్ నగర పాలక సంస్థలో భాజపా కాషాయపు జెండా ఎగురవేసేందుకు తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వచ్చిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కు మహబూబ్నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి భాజపా కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు టవర్ సర్కిల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో రెండు లక్షల సభ్యత నమోదు చేపట్టాలని కార్యకర్తలకు ఆయన సూచించారు తెదేపా వైఎస్సార్ సీపీ పార్టీ నుంచి వచ్చిన వారికి భాజపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి నా బండి సంజయ్ కుమార్

బైట్ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ ఎంపీ


Body:య్


Conclusion:ఉడు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.