ETV Bharat / state

సమయం దాటినా కొనసాగిన మద్యం అమ్మకాలు - కరీంనగర్​ జిల్లా లేటెస్ట్​ వార్తలు

కరోనా విజృంభిస్తుండటంతో ప్రభుత్వం కర్ఫ్యూ వింధించింది. కరీంనగర్​లో ఓ మద్యం దుకాణం వారు కర్ఫ్యూ సమయం దాటిన షాపు మూయకుండా మద్యం అమ్మారు.

liquor shop
మద్యం అమ్మకాలు
author img

By

Published : Apr 23, 2021, 10:55 AM IST

కరీంనగర్​లో సమయం దాటిన ఓ మద్యం దుకాణం వారు మద్యం అమ్మారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. 8 గంటల వరకు షాపులు మూసివేయాలని ముందస్తుగా సమాచారం ఇచ్చినా కరీంనగర్​లోని మద్యం షాపు యజమానులు పెడచెవిన పెడుతున్నారు. నగరంలోని కోర్టు సమీపంలోని ఓ మద్యం దుకాణం వారు నిబంధనలు పాటించకుండా సమయం దాటిన మద్యం అమ్మారు.

పోలీస్ వాహనం సైరన్ వేసుకుని వస్తున్నా పట్టిపట్టనట్లు వ్యవహరించారు. ఎనిమిది గంటలకే మూసివేయాల్సినా మద్యం దుకాణాలు 8:30 గంటల వరకు కొనసాగిస్తున్నారు.

కరీంనగర్​లో సమయం దాటిన ఓ మద్యం దుకాణం వారు మద్యం అమ్మారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. 8 గంటల వరకు షాపులు మూసివేయాలని ముందస్తుగా సమాచారం ఇచ్చినా కరీంనగర్​లోని మద్యం షాపు యజమానులు పెడచెవిన పెడుతున్నారు. నగరంలోని కోర్టు సమీపంలోని ఓ మద్యం దుకాణం వారు నిబంధనలు పాటించకుండా సమయం దాటిన మద్యం అమ్మారు.

పోలీస్ వాహనం సైరన్ వేసుకుని వస్తున్నా పట్టిపట్టనట్లు వ్యవహరించారు. ఎనిమిది గంటలకే మూసివేయాల్సినా మద్యం దుకాణాలు 8:30 గంటల వరకు కొనసాగిస్తున్నారు.

ఇదీ చదవండి: బ్రేకింగ్ న్యూస్: మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.