ETV Bharat / state

వర్షంలోనూ 'గాంధీ సంకల్ప యాత్ర'

author img

By

Published : Oct 23, 2019, 11:48 PM IST

కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​ కుమార్​.. గాంధీ సంకల్ప యాత్ర కమలాపూర్​ మండలంలోకి చేరింది. బుధవారం సాయంత్రం వర్షాన్ని కూడ లెక్కచేయకుండా యాత్రను కొనసాగించారు.

వర్షంలోనూ 'గాంధీ సంకల్ప యాత్ర'
వర్షంలోనూ 'గాంధీ సంకల్ప యాత్ర'
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ తలపెట్టిన గాంధీ సంకల్ప యాత్ర వర్షంలోనూ సైతం కొనసాగింది. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో జమ్మికుంట నుంచి సాగిన పాదయాత్ర బుధవారం సాయంత్రం కమలాపూర్‌ మండలంలోకి చేరింది. సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆ వర్షంలోనే పాదయాత్రను నిర్వహించారు. భాజపా జిందాబాద్‌, బండి సంజయ్‌కుమార్‌ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలతో కార్యకర్తలు హోరెత్తించారు.

ఇదీ చూడండి: విలీనంపై వెనక్కి తగ్గేది లేదు: ఆర్టీసీ ఐకాస

వర్షంలోనూ 'గాంధీ సంకల్ప యాత్ర'
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ తలపెట్టిన గాంధీ సంకల్ప యాత్ర వర్షంలోనూ సైతం కొనసాగింది. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో జమ్మికుంట నుంచి సాగిన పాదయాత్ర బుధవారం సాయంత్రం కమలాపూర్‌ మండలంలోకి చేరింది. సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆ వర్షంలోనే పాదయాత్రను నిర్వహించారు. భాజపా జిందాబాద్‌, బండి సంజయ్‌కుమార్‌ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలతో కార్యకర్తలు హోరెత్తించారు.

ఇదీ చూడండి: విలీనంపై వెనక్కి తగ్గేది లేదు: ఆర్టీసీ ఐకాస

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.