ETV Bharat / state

ఆ వార్తలను నమ్మెద్దు: ఎమ్మెల్యే గంగుల

కరీంనగర్​ నగరంలో తాగునీటి సమస్య ఉందంటూ ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని కరీంనగర్​ ఎమ్మెల్యే గంగుల కమలాకర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో నాలుగు నెలలకు సరిపడా తాగునీరు అందుబాటులో ఉందని నగర వాసులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

author img

By

Published : Jul 12, 2019, 8:08 PM IST

ఆ వార్తలను నమ్మెద్దు: ఎమ్మెల్యే గంగుల

కరీంనగర్​ జిల్లా మానేరు తీరంలోని నీటిశుద్ధి కేంద్రంలో తాగునీటి లభ్యతపై అధికారులతో ఎమ్మెల్యే గంగుల కమలాకర్​ సమీక్షించారు. మానేరు డ్యాంలో నాలుగు నెలలకు సరిపడా తాగునీరు ఉందని, ప్రజలెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నగరంలో తాగునీటి సమస్య నెలకొందని ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని.. ఆ వార్తలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. అక్టోబర్​ నుంచి మిషన్​ భగీరథ ద్వారా ఇంటింటికి రోజువారి తాగునీరు సరఫరా చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. ఈ సమీక్షలో నగర పాలక సంస్థ కమిషనర్​ వేణుగోపాల్​ రెడ్డి పాల్గొన్నారు.

ఆ వార్తలను నమ్మెద్దు: ఎమ్మెల్యే గంగుల

ఇవీ చూడండి: చెన్నై దాహం తీర్చేందుకు ప్రత్యేక రైలు

కరీంనగర్​ జిల్లా మానేరు తీరంలోని నీటిశుద్ధి కేంద్రంలో తాగునీటి లభ్యతపై అధికారులతో ఎమ్మెల్యే గంగుల కమలాకర్​ సమీక్షించారు. మానేరు డ్యాంలో నాలుగు నెలలకు సరిపడా తాగునీరు ఉందని, ప్రజలెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నగరంలో తాగునీటి సమస్య నెలకొందని ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని.. ఆ వార్తలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. అక్టోబర్​ నుంచి మిషన్​ భగీరథ ద్వారా ఇంటింటికి రోజువారి తాగునీరు సరఫరా చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. ఈ సమీక్షలో నగర పాలక సంస్థ కమిషనర్​ వేణుగోపాల్​ రెడ్డి పాల్గొన్నారు.

ఆ వార్తలను నమ్మెద్దు: ఎమ్మెల్యే గంగుల

ఇవీ చూడండి: చెన్నై దాహం తీర్చేందుకు ప్రత్యేక రైలు

Intro:TG_KRN_07_12_MLA_ON_DRINKING_WATER_AB_TS10036

కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో త్రాగునీటి సమస్య నెలకొందని ప్రతిపక్ష పార్టీలు లు తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రజలు నమ్మవద్దని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు మానేరు తీరంలోని నీటి శుద్ధి కేంద్రంలో ఆయన త్రాగునీటి సమస్య పై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు కరీంనగర్ మానేరు డ్యాం లో నగర ప్రజలకు తాగునీరు అందించేందుకు సరిపడే నీరు ఉందని నగర ప్రజలు ఎవరు భయందోళనకు గురికావద్దని ఆయన అన్నారు దసరా నుంచి మిషన్ భగీరథ ద్వారా రోజువారి తాగునీటి సరఫరాను చేసేందుకు ప్రణాళికను చేపడుతున్నామని ఆయన చెప్పారు రు సమీక్షా సంయుక్త సమావేశంలో లో నగదు పాలక సంస్థ కమిషనర్ వేణుగోపాల్రెడ్డి ఉన్నారు

బైట్ గంగుల కమలాకర్ కరీంనగర్ ఎమ్మెల్యే


Body:గ్


Conclusion:ఉడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.