ETV Bharat / state

కరీంనగర్​లో జలశక్తి అభియాన్ సభ్యుల పర్యటన - కరీంనగర్​లో జలశక్తి అభియాన్ సభ్యుల పర్యటన

కరీంనగర్ జిల్లాలో జలసంరక్షణ పనులను జలశక్తి అభియాన్ బృందం సభ్యులు పరిశీలించారు. నీటి సంరక్షణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

కరీంనగర్​లో జలశక్తి అభియాన్ సభ్యుల పర్యటన
author img

By

Published : Jul 17, 2019, 5:25 PM IST

జలమే జగతికి జీవనాధారం. అలాంటి జలాలను పొదుపుగా వాడుకుంటూ భవిష్యత్ తరాల మనుగడకు దోహదం చేయాలని జల శక్తి అభియాన్ అధికారుల బృందం తెలిపింది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల, వెదిర గ్రామాల్లో చేపట్టిన జల సంరక్షణ పనులను వారు పరిశీలించారు. వెలిచాలలో ఇంకుడు గుంతల నిర్మాణం, ప్రభుత్వ స్థలాల్లో నీటి గుంటలు వినియోగ తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటికి స్వచ్ఛందంగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని ప్రత్యేక అధికారి సతీందర్ పాల్ సూచించారు. వెలిచాల గ్రామపంచాయతీ ముందు భాగంలో కొత్తగా మొక్కలు నాటారు.

కరీంనగర్​లో జలశక్తి అభియాన్ సభ్యుల పర్యటన

ఇదీ చదవండిః తెరాస నేతలకు గులాబీ బాస్ దిశానిర్దేశం

జలమే జగతికి జీవనాధారం. అలాంటి జలాలను పొదుపుగా వాడుకుంటూ భవిష్యత్ తరాల మనుగడకు దోహదం చేయాలని జల శక్తి అభియాన్ అధికారుల బృందం తెలిపింది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల, వెదిర గ్రామాల్లో చేపట్టిన జల సంరక్షణ పనులను వారు పరిశీలించారు. వెలిచాలలో ఇంకుడు గుంతల నిర్మాణం, ప్రభుత్వ స్థలాల్లో నీటి గుంటలు వినియోగ తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటికి స్వచ్ఛందంగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని ప్రత్యేక అధికారి సతీందర్ పాల్ సూచించారు. వెలిచాల గ్రామపంచాయతీ ముందు భాగంలో కొత్తగా మొక్కలు నాటారు.

కరీంనగర్​లో జలశక్తి అభియాన్ సభ్యుల పర్యటన

ఇదీ చదవండిః తెరాస నేతలకు గులాబీ బాస్ దిశానిర్దేశం

Intro:జలమే జగతికి జీవనాధారం. అలాంటి జలాలను పొదుపుగా వాడుకుంటూ భవిష్యత్ తరాల మనుగడకి దోహదం చేయాల్సి ఉంది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల, వెదిర గ్రామాల్లో చేపట్టిన జల సంరక్షణ పనులను కేంద్ర జల శక్తి అభియాన్ అధికారుల బృందం పరిశీలించారు. వెలిచాల గ్రామ పంచాయతీ ఆవరణలో ఇంకుడు గుంతల నిర్మాణం, ప్రభుత్వ స్థలాల్లో నీటి గుంటలు నిర్మించి వినియోగించుకుంటున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటికి స్వచ్ఛందంగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని ప్రత్యేక అధికారి సతీందర్ పాల్ సూచించారు. వెలిచాల గ్రామపంచాయతీ ముందు భాగంలో కొత్తగా మొక్కలు నాటారు. జలసంరక్షణ మొక్కల పెంపకం పట్ల శ్రద్ధ చూపాలని కోరారు. కేంద్ర జల శక్తి అభియాన్ అధికారులు ఉమ్రావ్ సింగ్, సౌరభ్ శరణ్‌, డిఆర్డిఏ పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

బైట్ 1
సతీందర్ పాల్ , కేంద్ర జల శక్తి అభియాన్ ప్రత్యేక అధికారి


Body:సయ్యద్ రహమత్, చొప్పదండి


Conclusion:9441376632

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.