ETV Bharat / state

స్పీక్​ అప్​ ఫర్​ డెమోక్రసీ పేరుతో కాంగ్రెస్​ నేతల ఆందోళన

author img

By

Published : Jul 27, 2020, 10:17 PM IST

స్పీక్ అప్​ ఫర్ డెమోక్రసీ పేరుతో కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. భారతీయ జనతా పార్టీ డౌన్​డౌన్​ అంటూ నినాదాలు చేశారు.

in the name of speak up for democracy congress leaders protest in front of karimnagar collectorate
స్పీక్​ అప్​ ఫర్​ డెమోక్రసీ పేరుతో కాంగ్రెస్​ నేతల ఆందోళన

స్పీక్ అప్​ ఫర్ డెమోక్రసీ పేరుతో కరీంనగర్​ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కాంగ్రెస్​ నేతలు ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. భాజపాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు. కాంగ్రెస్​ పార్టీపై భాజాపా కుయుక్తులు మానుకోవాలని నరేందర్ రెడ్డి హెచ్చరించారు.

స్పీక్ అప్​ ఫర్ డెమోక్రసీ పేరుతో కరీంనగర్​ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కాంగ్రెస్​ నేతలు ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. భాజపాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు. కాంగ్రెస్​ పార్టీపై భాజాపా కుయుక్తులు మానుకోవాలని నరేందర్ రెడ్డి హెచ్చరించారు.

ఇదీ చూడండి : రాజ్​ భవన్​ వద్ద ఆందోళనకు కాంగ్రెస్ యత్నం.. నేతల అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.