ETV Bharat / state

దిల్లీ తర్వాత హైదరాబాద్​లోనే: వినోద్ - karimnagar

మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు ఎంపీ వినోద్ కుమార్. కరీంనగర్​లో హజ్ యాత్రికుల అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. దిల్లీ తరహాలో ఇస్లామిక్ సెంటర్​ హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్మిస్తున్నట్లు తెలిపారు.

మైనార్టీల సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో తెలంగాణ ప్రభుత్వం: వినోద్
author img

By

Published : Mar 9, 2019, 7:02 PM IST

సిద్దిపేట తరహాలో కరీంనగర్‌లోనూ హజ్‌ హౌజ్ నిర్మాణానికి కృషి చేస్తానని కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ హామీ ఇచ్చారు. హజ్‌ ‌యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి మేయర్ రవీందర్‌ సింగ్‌తో కలిసి హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందని పేర్కొన్నారు.

మైనార్టీల సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో తెలంగాణ ప్రభుత్వం: వినోద్

ఇవీ చూడండి:తల్లిదండ్రులకు పాదపూజ-పిల్లలకు దీవెనలు

సిద్దిపేట తరహాలో కరీంనగర్‌లోనూ హజ్‌ హౌజ్ నిర్మాణానికి కృషి చేస్తానని కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ హామీ ఇచ్చారు. హజ్‌ ‌యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి మేయర్ రవీందర్‌ సింగ్‌తో కలిసి హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందని పేర్కొన్నారు.

మైనార్టీల సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో తెలంగాణ ప్రభుత్వం: వినోద్

ఇవీ చూడండి:తల్లిదండ్రులకు పాదపూజ-పిల్లలకు దీవెనలు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.