గురు పౌర్ణమి సందర్భంగా కరీంనగర్లోని వరాహ స్వామి ఆలయం ఆవరణలో కరోనా అంతం కావాలని కోరుతూ... మూడోసారి యజ్ఞం నిర్వహించారు. తెలంగాణ కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు జీఎస్ ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యజ్ఞం... పంచముఖ హనుమాన్ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ బ్రహ్మానందగిరి స్వామీజీ నిర్వహించారు. దేదీప్యమానంగా జరిగిన ఈ యజ్ఞంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
కరోనా అంతం కావాలని గురుపౌర్ణమి సందర్భంగా యజ్ఞం - గురుపౌర్ణమి ప్రత్యేక పూజలు
కరోనా అంతం కావాలని కోరుకుంటూ కరీంనగర్లోని వరాహస్వామి ఆలయంలో యజ్ఞం నిర్వహించారు. మూడో సారి నిర్వహించిన ఈ యజ్ఞాన్ని పంచముఖ హనుమాన్ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ బ్రహ్మానందగిరి స్వామీజీ నిర్వహించారు.
![కరోనా అంతం కావాలని గురుపౌర్ణమి సందర్భంగా యజ్ఞం gurupournima special program in karimnagar varaha swamy temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7903249-873-7903249-1593946809862.jpg?imwidth=3840)
gurupournima special program in karimnagar varaha swamy temple
గురు పౌర్ణమి సందర్భంగా కరీంనగర్లోని వరాహ స్వామి ఆలయం ఆవరణలో కరోనా అంతం కావాలని కోరుతూ... మూడోసారి యజ్ఞం నిర్వహించారు. తెలంగాణ కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు జీఎస్ ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యజ్ఞం... పంచముఖ హనుమాన్ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ బ్రహ్మానందగిరి స్వామీజీ నిర్వహించారు. దేదీప్యమానంగా జరిగిన ఈ యజ్ఞంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
ఇవీ చూడండి: వ్యవస్థీకృత జాడ్యాల వికృతరూపం!