ETV Bharat / state

కరీంనగర్​లో సాగునీటికై రైతుల రాస్తారోకో

కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో రైతులు రోడ్డెక్కారు. శాశ్వత సాగునీటి సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. అన్నదాతల రాస్తారోకో వల్ల భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

author img

By

Published : Jun 12, 2019, 6:42 PM IST

కరీంనగర్​లో సాగునీటికై రైతుల రాస్తారోకో

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో రెండు మండలాలకు చెందిన రైతులు రాస్తారోకో చేశారు. శాశ్వత సాగునీటి సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. దశాబ్దం క్రితం మొదలుపెట్టిన ఎల్లంపల్లి నీటి పారకం బ్రిడ్జి నిర్మాణాన్ని పాలకులు మరిచారని విమర్శించారు. వరద కాలువ నుంచి తూముల నిర్మాణాన్ని కూడా చేపట్టలేదని, కాళేశ్వరం ఎనిమిదో ప్యాకేజీ గ్రావిటీ కాలువ నుంచి కూడా నీటి పంపిణీ చేపట్టడం లేదని వాపోయారు. గంట సేపు రాస్తారోకో చేయటం వల్ల వాహనాలు నిలిచిపోయాయి. మండుటెండలో రైతులు నినాదాలతో హోరెత్తించారు. అనంతరం పోలీసుల జోక్యంతో ఆందోళన విరమించారు.

కరీంనగర్​లో సాగునీటికై రైతుల రాస్తారోకో

ఇవీ చూడండి: 'పార్టీలు మారే సంస్కృతి కొత్తేం కాదు'

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో రెండు మండలాలకు చెందిన రైతులు రాస్తారోకో చేశారు. శాశ్వత సాగునీటి సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. దశాబ్దం క్రితం మొదలుపెట్టిన ఎల్లంపల్లి నీటి పారకం బ్రిడ్జి నిర్మాణాన్ని పాలకులు మరిచారని విమర్శించారు. వరద కాలువ నుంచి తూముల నిర్మాణాన్ని కూడా చేపట్టలేదని, కాళేశ్వరం ఎనిమిదో ప్యాకేజీ గ్రావిటీ కాలువ నుంచి కూడా నీటి పంపిణీ చేపట్టడం లేదని వాపోయారు. గంట సేపు రాస్తారోకో చేయటం వల్ల వాహనాలు నిలిచిపోయాయి. మండుటెండలో రైతులు నినాదాలతో హోరెత్తించారు. అనంతరం పోలీసుల జోక్యంతో ఆందోళన విరమించారు.

కరీంనగర్​లో సాగునీటికై రైతుల రాస్తారోకో

ఇవీ చూడండి: 'పార్టీలు మారే సంస్కృతి కొత్తేం కాదు'

Intro:కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో రెండు మండలాల రైతులు శాశ్వత సాగునీటి సదుపాయం కల్పించాలని రైతులు రాస్తారోకో చేశారు. దశాబ్ద కాలం క్రితం మొదలుపెట్టిన ఎల్లంపల్లి నీటి పారకం బ్రిడ్జి నిర్మాణాన్ని మరిచారని నినాదాలు చేశారు. వరద కాలువ నుంచి తూముల నిర్మాణాన్ని కూడా చేపట్టలేదని, కాళేశ్వరం ఎనిమిదో ప్యాకేజీ గ్రావిటీ కాలువ నుంచి కూడా నీటి పంపిణీ చేపట్టడం లేదని వాపోయారు. గంట సేపు రాస్తారోకో చేయడంతో వాహనాలు నిలిచిపోయాయి. మండుటెండలో రైతులు నినాదాలతో హోరెత్తించారు. అనంతరం పోలీసుల జోక్యంతో ఆందోళన విరమించారు.

బైట్ 1
బాపురెడ్డి , గుమ్లాపూర్ రైతు

బైట్ 2
గంట్ల రవీందర్ రెడ్డి, దత్తజీపేట రైతు

బైట్ 3
బత్తుల లక్ష్మీనారాయణ, గుమ్లాపూర్ తాజా ఎంపీటీసీ సభ్యుడు


Body:సయ్యద్ రహమత్ , చొప్పదండి


Conclusion:9441376632
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.