ETV Bharat / state

తేమ పేరిట తూకం నిలిపివేత..రైతన్నల ఆందోళన..

author img

By

Published : Nov 23, 2019, 3:27 PM IST

నెలరోజులుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదని కరీంనగర్​ జిల్లా రామచంద్రాపూర్​లో రైతులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

తేమ పేరిట తూకం నిలిపివేత..రైతన్నల ఆందోళన..
తేమ పేరిట తూకం నిలిపివేత..రైతన్నల ఆందోళన..

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రామచంద్రాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో నెల రోజులుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆందోళనకు దిగారు.

తేమ శాతం పేరిట నెలరోజుల నుంచి తూకం నిలిపివేశారని ధాన్యం బస్తాలతో రోడ్డుపై బైఠాయించారు. వారం రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేస్తామని తహసీల్దార్​ హామీ ఇవ్వగా... రైతులు ఆందోళన విరమించారు.

తేమ పేరిట తూకం నిలిపివేత..రైతన్నల ఆందోళన..

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రామచంద్రాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో నెల రోజులుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆందోళనకు దిగారు.

తేమ శాతం పేరిట నెలరోజుల నుంచి తూకం నిలిపివేశారని ధాన్యం బస్తాలతో రోడ్డుపై బైఠాయించారు. వారం రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేస్తామని తహసీల్దార్​ హామీ ఇవ్వగా... రైతులు ఆందోళన విరమించారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.