ETV Bharat / state

'ఆనాడు చెప్పినం... ఈనాడు చేసినం'

ప్రత్కేక రాష్ట్రం ఏర్పాడ్డాక ప్రజల అవసరాలకు అనుగుణంగా పథకాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్​ అన్నారు. కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​లో తెరాస అభ్యర్థి వినోద్​తో కలిసి రోడ్​షో లో పాల్గొన్నారు. కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.

author img

By

Published : Apr 6, 2019, 6:50 AM IST

'ఆనాడు చెప్పినం... ఈనాడు చేసినం'

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో రెండు గంటల విద్యుత్​ అడిగితే ఇవ్వలేకపోయారని వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ ఆరోపించారు. కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​లో తెరాస ఎంపీ అభ్యర్థి వినోద్​కుమార్​తో కలిసి కమలాపూర్​, ఇల్లందకుంట, వీణవంక మండలాల్లో రోడ్​ షో లో పాల్గొన్నారు. కారు గుర్తుకు ఓటేసి వినోద్​ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

'ఆనాడు చెప్పినం... ఈనాడు చేసినం'
ఇవీ చూడండి: 'ఆనాడు చెప్పినం... ఈనాడు చేసినం'

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో రెండు గంటల విద్యుత్​ అడిగితే ఇవ్వలేకపోయారని వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ ఆరోపించారు. కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​లో తెరాస ఎంపీ అభ్యర్థి వినోద్​కుమార్​తో కలిసి కమలాపూర్​, ఇల్లందకుంట, వీణవంక మండలాల్లో రోడ్​ షో లో పాల్గొన్నారు. కారు గుర్తుకు ఓటేసి వినోద్​ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

'ఆనాడు చెప్పినం... ఈనాడు చేసినం'
ఇవీ చూడండి: 'ఆనాడు చెప్పినం... ఈనాడు చేసినం'
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.