ETV Bharat / state

సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు - duddenapalli villagers protest demanding water for the crops

సాగునీటి కోసం కరీంనగర్​ జిల్లా దుద్దెనపల్లి గ్రామరైతులు రోడ్డెక్కారు. తోటపల్లికి చేరుకున్న కాళేశ్వర జలాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేపట్టారు.

సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు
author img

By

Published : Sep 19, 2019, 5:43 PM IST

సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు

కరీంనగర్​ జిల్లా సైదాపూర్​ మండలం దుద్దెనపల్లి రైతులు సాగునీటి కోసం ఆందోళనకు దిగారు. తోటపల్లి రిజర్వాయర్​కు చేరుకున్న కాళేశ్వర జలాలను దిగువకు విడుదల చేయాలని రాస్తారోకో చేపట్టారు. నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని... సైదాపూర్​ మండలానికి సాగునీరందించాలని కోరారు.

సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు

కరీంనగర్​ జిల్లా సైదాపూర్​ మండలం దుద్దెనపల్లి రైతులు సాగునీటి కోసం ఆందోళనకు దిగారు. తోటపల్లి రిజర్వాయర్​కు చేరుకున్న కాళేశ్వర జలాలను దిగువకు విడుదల చేయాలని రాస్తారోకో చేపట్టారు. నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని... సైదాపూర్​ మండలానికి సాగునీరందించాలని కోరారు.

Intro:TG_KRN_103_19_RYTHULA ANDHOLANA_AV_TS10085
REPORTER:KAMALAKAR 9441842417
-------------------------------------------------------------కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దేనపల్లి రైతులు సాగునీటి కోసం ఆందోళన చేపట్టారు. కాళేశ్వరం జలాలు తోటపల్లి రిజర్వాయర్ కు చేరుకున్నాయని, వాటిని కొద్ది మేర విడుదల చెయ్యడంతో పక్కన ఉన్న చిగురుమామిడి మండలానికి కెనాల్ ద్వారా చేరుకున్నాయని, ప్రస్తుతం వర్షాలు సకాలంలో కురవక, సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, వెంటనే తోటపల్లి రిజర్వాయర్ నీటిని పూర్తి స్థాయిలో దిగువకు విడుదల చేసి సైదాపూర్ మండలానికి సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేపట్టారు.Body:కరీంనగర్ జిల్లా సైదపూర్ మండలం దుద్దేనపల్లి రైతులుConclusion:సాగునీటి కోసం ఆందోళన
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.