ETV Bharat / state

'చొప్పదండికి ప్రభుత్వం చేసిందేమిటి?'

author img

By

Published : Jan 20, 2020, 2:34 PM IST

పురపాలికలకు తెరాస ప్రభుత్వం చేసిందేంటో చెప్పాలని కరీంనగర్​ ఎంపీ బండ సంజయ్ ప్రశ్నించారు. రెండు పడక గదుల ఇళ్ల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన ఆరోపించారు.

bjp mp bandi sanjay pracharam at choppadandi
'చొప్పదండికి ప్రభుత్వం చేసిందేమిటి?'

చొప్పదండి పురపాలికకు తెరాస ప్రభుత్వం చేసిందేంటో చెప్పాలని భాజపా ఎంపీ బండి సంజయ్ డిమాండ్‌ చేశారు. చొప్పదండిలో ఆయన పురపాలిక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణం సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

'చొప్పదండికి ప్రభుత్వం చేసిందేమిటి?'
తెరాసకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు రాకుండా చేస్తామని ఆ పార్టీ అభ్యర్థులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. భాజపాకు అవకాశం ఇస్తే తాగునీటితో పాటు పేదలకు గూడు కల్పిస్తామని బండి సంజయ్‌ హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: ఈతకు వెళ్లి ఇద్దరు యువకుల మృతి

చొప్పదండి పురపాలికకు తెరాస ప్రభుత్వం చేసిందేంటో చెప్పాలని భాజపా ఎంపీ బండి సంజయ్ డిమాండ్‌ చేశారు. చొప్పదండిలో ఆయన పురపాలిక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణం సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

'చొప్పదండికి ప్రభుత్వం చేసిందేమిటి?'
తెరాసకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు రాకుండా చేస్తామని ఆ పార్టీ అభ్యర్థులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. భాజపాకు అవకాశం ఇస్తే తాగునీటితో పాటు పేదలకు గూడు కల్పిస్తామని బండి సంజయ్‌ హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: ఈతకు వెళ్లి ఇద్దరు యువకుల మృతి

Intro:కరీంనగర్ జిల్లా చొప్పదండి లో పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ ప్రచారం చేశారు. చొప్పదండి సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ ఇంతవరకు చేసిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ కు ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు రాకుండా చేస్తామని బెదిరిస్తున్నారని విమర్శించారు.

బైట్01
బండి సంజయ్, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు


Body:సయ్యద్ రహమత్, చొప్పదండి


Conclusion:9441376632
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.