ETV Bharat / state

'బీసీ వసతి గృహాలకు బిల్లులు చెల్లించాలి' - బీసీ వసతి గృహాలు

కరీంనగర్​ కలెక్టరేట్ ఎదుట ఎస్​ఎఫ్​ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

'బీసీ వసతి గృహాల మెస్​ బిల్లులను వెంటనే విడుదల చేయాలి'
author img

By

Published : Nov 8, 2019, 9:02 PM IST

'బీసీ వసతి గృహాల మెస్​ బిల్లులను వెంటనే విడుదల చేయాలి'

బీసీ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ కరీంనగర్​ కలెక్టర్ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పెండింగ్​లో ఉన్న మెస్ చార్జీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అద్దె భవనాల్లో కొనసాగుతున్న వసతి గృహాలకు పక్కా భవనాలు నిర్మించాలని కోరారు. సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి : ఓయూ జేఏసీ విద్యార్థులతో భేటీ కానున్న ఆర్టీసీ ఐకాస

'బీసీ వసతి గృహాల మెస్​ బిల్లులను వెంటనే విడుదల చేయాలి'

బీసీ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ కరీంనగర్​ కలెక్టర్ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పెండింగ్​లో ఉన్న మెస్ చార్జీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అద్దె భవనాల్లో కొనసాగుతున్న వసతి గృహాలకు పక్కా భవనాలు నిర్మించాలని కోరారు. సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి : ఓయూ జేఏసీ విద్యార్థులతో భేటీ కానున్న ఆర్టీసీ ఐకాస

Intro:TG_KRN_06_08_SFI_NIRASANA_AB_TS10036
sudhakar contributer karimnagar

బీసీ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ధర్నా చేపట్టారు పెండింగ్లో ఉన్న మెస్ చార్జీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు అద్దె భవనాల్లో కొనసాగుతున్న వసతి గృహాలకు పక్కా భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు సమస్యలను పరిష్కరించని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు

బైట్ రాకేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి


Body:హ్హ్


Conclusion:గ్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.