కరోనా వ్యాధి ప్రబలకుండా ఉండేలా ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ దేవసేన వెల్లడించారు. ప్రధానంగా జిల్లాకు ఆనుకొని ఉన్న మహారాష్ట్ర సరిహద్దుల్లో చెక్పోస్టులను ఏర్పాటుచేసి.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మరోవైపు ఏజెన్సీలోని ఉట్నూర్తోపాటు ఆదిలాబాద్లోని రిమ్స్ వైద్యకళాశాలలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశామంటున్న పాలనాధికారి శ్రీ దేవసేనతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి...
ఇవీచూడండి: భారత్లో కరోనా కలవరం- 147కు చేరిన కేసులు